-
Home » India-US relations
India-US relations
కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం.. కాన్సాస్ స్టేట్ సెనేట్లో ప్రసంగం.. ఏ సందేశం ఇచ్చారంటే?
చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు.. ఇండియాలో ఈ రంగాలు కుదేలవుతాయా? ట్రంప్ అసలు లక్ష్యం భారతేనా?
ఇరాన్కు భారత్ ప్రధానంగా సేంద్రీయ రసాయనాలు, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది.
ట్రంప్ 500% సుంకాలు: ఆ బిల్లులో ఏముంది? భారత్పై ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్థిక విపత్తు ముప్పు?
భారత్ ఈ వాణిజ్య ఒత్తిడిని “అన్యాయమైనది, అనవసరమైనది”గా అభివర్ణించింది.
భారత్పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్పై అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం.. ఆ సుంకాలు ఎత్తేస్తారా?
భారత్పై ఈ ఏడాది ఆగస్టు 27న విధించిన అదనపు 25 శాతం సెకండరీ డ్యూటీలను రద్దు చేయాలని ఈ తీర్మానం కోరుతోంది. ఈ సెకండరీ డ్యూటీల వల్లే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద భారత ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి చేరాయి.
భారత్, అమెరికా బంధం.. ఏ మలుపు తిరగనుంది?
భారత్, అమెరికా బంధం.. ఏ మలుపు తిరగనుంది?
ట్రంప్ 2.0.. భారత్తో అమెరికా సత్సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?
అప్పట్లో వారిద్దరు కలిసి హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి భారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
India-US: భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండాల్సినంత బలంగా లేవు: అమెరికా కాంగ్రెస్ సభ్యుడు
భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండాల్సినంత బలంగా లేవని భారత సంతతి నేత, అగ్రరాజ్య కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థనేదర్ (67) అన్నారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ప్రజలకు ఉపయోగపడేలా భారత్-అమెరికా మధ్య బంధాన్ని బలపర్చేందుక�
India-US Partners: రష్యా కాదు అమెరికానే: భారత్ కు నిజమైన భాగస్వామి మేమే అంటూ అమెరికా ప్రకటన
భారత్ లో రక్షణ, జాతీయ భద్రతను పెంపొందించేందుకు ఎంత దూరమైన తాము ఆదేశంతో కలిసి ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి
India in Quad: “క్వాడ్ కూటమిని” నడిపిస్తుంది ఇండియానే: అమెరికా శ్వేతసౌధం
"క్వాడ్ లేదా క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్" కూటమిని భారత దేశం ముందుండి నడిపిస్తుందని అమెరికా శ్వేతసౌథం వర్గాలు ప్రశంసించాయి.
India-US Relations : భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం
భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రధాని మోదీ సమావేశం ఇరుదేశాల మైత్రిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.