Home » India vs New Zealand
కాన్పూర్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఖాతాలో ఓ వికెట్ ఉండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్అశ్విన్ విల్ యంగ్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.
గ్రీన్ సిటీగా కాన్పూర్ ను మార్చి..అందంగా ఉంచాలనేది రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆకాంక్షించారని..అందుకే గ్రీన్ పార్క్ స్టేడియంలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచినట్లు తెలిపారు
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్ ను
సిరీస్ విజయంపై కన్నేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి
టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని న్యూజిలాండ్ సిరీస్తో చెరిపేయాలని భారత్ భావిస్తుంటే..తృటిలో కప్ చేజార్చుకున్న కివీస్ మళ్లీ పుంజుకోవాలని చూస్తుంది.
టీమిండియా కోసం నేషనల్ సెలక్షన్ కమిటీ కసరత్తులు మొదలుపెట్టింది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేయడంతో టీ20 ఫార్మాట్ కోసం వెదికే పనిలో పడ్డారు.
టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ ఫెవరెట్గా బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రెండు పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో పడింది.
టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ లో.. కీలక పోరులో భారత్ తలపడుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన కోహ్లీ గ్యాంగ్.. రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆడుతోంది.
నవంబర్ లో న్యూజిలాండ్తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.
టీమిండియా కెప్టెన్సీ మార్పు తథ్యమా ? మరోసారి కెప్టెన్సీ మార్పు అంశం తెరమీదకు వస్తోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలంటూ...సోషల్ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.