Home » India vs New Zealand
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ గెలుస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫైనల్ లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో సాధించింది. ఇందులో భారత్ చిరస్మరణీయమైన గెలుపు సాధిస్తుందని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు.
భారీ అంచనాలు, ఆశల మధ్య క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(WTC Final)కు ఆది నుంచి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించి తొలిరోజు ఆటను ఊడ్చేసిన వరుణుడు.. నాలుగో రోజు ఆటకు కూడా ఆటంకం కలిగ�
ఆకాశం మేఘావృతమై బ్యాడ్ లైట్ కారణంగా మరోసారి ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు ఆటంకం కలిగింది. మరోసారి మ్యాచ్ నిలిచిపోయింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నిలకడగా ఆడుతున్నారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్లో జరుగుతోంది. మొదటి రోజు ఆట వర్షం కారణంగా ఆగిన ఆట.. రెండవ రోజు కొనసాగుతుంది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. కేదార్ జాదవ్ స్థానంలో మన
న్యూజిలాండ్తో టీమ్ ఇండియా లాస్ట్ వన్డే ధోనీ చేరికతో భారత్కు జోష్ గెలుపు జోరులో న్యూజిలాండ్ ఢిల్లీ : భారత్, న్యూజిలాండ్ ఆఖరి పోరుకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 03వ తేదీ ఆదివారం ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంద�
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ తో జరుగుతున్న 4వ వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యి.. లోయెస్ట్ టార్గెట్ ను ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన కివీస్.. విశ్వరూపం చూపించింది. జస్ట్ 14.4 ఓవర్లలోనే 93 పరుగులు చేసి వ�
న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే చివరి రెండు వన్డేలు, టీ20ఐ సిరీస్ లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.