Home » India vs New Zealand
India vs New Zealand T20 Match: టీమిండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. నేపియర్లోని మెక్లీన్ పార్క్ మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షంకారణంగా రద్దుకాగా.. రెండ�
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. నేపియర్లో ఉన్న మెక్ లీన్పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రేపటి మ్యాచ్లో గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమవుతుంది.
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ రాణించింది. బ్యాటింగ్లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగితే, బౌలింగ్లో దీపక్ హుడా 4 వికెట్లు తీశాడు.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేడు బే ఓవల్ మైదానంలో రెండో టీ20 మ్యాచ్ ఆడుతోంది. మొదటి మ్యాచు వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. నేటి మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో హార్దిక్ పాండ్యా(కెప్టెన్),
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇవాళ తెల్లవారుజామున టౌరంగా చేరుకుంది. అక్కడి బే ఓవల్ మైదానంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య నిన్న వెల్లింగ్టన్లో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిం�
కివీస్తో జరిగే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ కుర్రాళ్లకు పరీక్షగా మారనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జట్టులోని సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే హార్థిక్ సారథ్యంలో టీమ్ ఇండియా కివీస్ పర్యటనకు వెళ్లింది. టీమ్ ఇండియా ఓ
టీ20 వరల్డ్ కప్ ముగిసిన వారం రోజుల్లోపే క్రికెట్ అభిమానుల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో ఇరు జట్లూ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతాయి.
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో భారత్ 372 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ఫార్మాట్ తో పెంచిన ఉత్కంఠను తొలి టెస్టు కొనసాగించింది. ఫలితం అటుంచి రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా మరింత పట్టుదలతో కనిపిస్తుంది.
న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. విజయానికి వికెట్ దూరంలో భారత జట్టు నిలిచిపోయింది.