Home » India vs New Zealand
చెలరేగిన భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీల మోత 10 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ India vs New Zealand : మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. తొలుత
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 2వ టీ20 జరుగుతోంది.
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ విఫలమైంది.
తొలి టీ20 మ్యాచ్లో భారత్ స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238గా నమోదైంది.
న్యూజిలాండ్ జట్టులో క్లార్క్ అరంగేట్రం చేస్తున్నాడు. జేమిసన్, డఫీ కూడా ఆడుతున్నారు.
లక్ష్యఛేదనలో భారత్ తడబడింది. 46 ఓవర్ల వద్ద 296 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓ ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా కోహ్లి మాత్రం వెనక్కి తగ్గలేదు. ధాటిగా ఆడాడు.
బ్యాట్తో చెలరేగిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటివరకు 45 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు.
అత్యంత వేగంగా 28,000 రన్స్ చేరిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. 624వ ఇన్నింగ్స్లో ఈ ల్యాండ్ మార్క్ చేరి, 644 ఇన్నింగ్స్లో 28,000 రన్స్ సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.