Home » India vs New Zealand
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది
ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య ఆదివారం మార్చి 9 న జరుగుతున్న విషయమే తెలిసిందే. అయితే 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. 25 ఏళ్ల నాటి ఓట
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏం జరుగుతుందంటే..
న్యూజిలాండ్ నిన్న 235 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
ఓపెనర్ డెవాన్ కాన్వే 4 పరుగులకే ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
పూణే టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
ఈనెల 24 నుంచి పుణె వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచినా.. డ్రా చేసినా ..
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులకు ఆలౌట్ అయింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై భారత్ జట్టు కన్నేసింది. టీమిండియా ఇంకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో న్యూజిలాండ్ తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.