Home » India vs New Zealand
న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ బౌలర్లు చలరేగిపోయారు. తక్కువ స్కోర్ కే కివీస్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. కేవలం 15 పరుగులకే న్యూజిలాండ్ ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్గా మారాడు. రాయ్పుర్లోని టీమిండియా డ్రెస్సిం�
భారత్-న్యూజిలాండ్ మధ్య ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. త�
న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డేల్లో భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ వన్డౌన్ను త్యాగం చేయడం ద్వారా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ స్థానాలు సర్దుబాటు అవుతాయని, తద్వారా మేనేజ్�
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసి�
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగుతున్న తొలి వన్డేలో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 87 బంతుల్లోనే గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్కు ఇది మూడో సెంచరీ. వరుసగా రెండో సెంచరీ.
బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, టామ్ లాథమ్ మీడియా సమావేశం ని�
చాలా కాలం తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుండటంతో తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన�
న్యూజిలాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగే టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీ20లో పృథ్వీషాకు చోటు దక్కగా, టెస్టుల్లోకి సూర్యకుమార్, ఇషాన్ కిషన్లు ఎంట్రీ ఇవ్వనున్
ఈనెలలో న్యూజిలాండ్ టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇద్దరు సీనియర్ఆ టగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను �