Home » India vs New Zealand
టెస్టు, టీ20 సిరీసుల్లో బంగ్లాదేశ్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్తో సిరీస్కు సన్నద్ధం అవుతోంది.
భారత్ జట్టు ఇవాళ తన టీ20 వరల్డ్ కప్ 2024 ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో ఇవాళ సాయంత్రం ఆడనుంది.
World Cup 2023, India Vs New Zealand Semi Final Updates: ముంబై వాంఖడే స్టేడియం లో నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్స్.. ఈరోజు మ్యాచ్ లో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి..
వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది.
ప్రపంచ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. న్యూజిలాండ్ ఐదు, భారత్ మూడు సార్లు గెలిచాయి. ఒకటి ఫలితం తేలలేదు. అయితే, 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. కానీ ..
IND vs NZ T20 Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ శుభ్మన్ గిల్ (126) సెంచరీత
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించే
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 1న మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు జరుగ్గా 1-1 విజయంతో రెండు టీంలు సమఉజ్జీలుగా ఉన్నాయి. బుధవారం జ�