Home » India vs New Zealand
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్ల దాటికి క్రిజ్లో ఎక్కువ సేపు నిలబడలేక పెవిలియన్ బాటపట్టారు. ఫలితంగా 47.3 ఓవర్లలో 219 పరుగులు మాత్రమేచేసి కివీస్కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకు చాలా కీలకం.
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం రెండో వన్డే జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇండియా టోర్నీ గెలిచే అవకాశాలుంటాయి.
‘‘నేటి మ్యాచులో కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేవు. టీమిండియా ఆత్మపరిశీలన చేసుకుని, తదుపరి రెండు వన్డేల్లో మరింత ప్రభావవంతంగా ఆడాలి. మేము ఆడిన పరిస్థితుల్లో 307 పరుగులు చేయడం ప్రశంసనీయమే. కొన్ని అంశాలు మాకు అనుకూలంగా లేనప్పటికీ వాటి నుంచి నేర�
న్యూజిలాండ్తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య రేపు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో తొలి వన్డే జరగనుంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ టీ20 మ్యాచులను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడింది. రేపటి నుంచి �
న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో గెలిచిన నేపథ్యంలో దీనిపై భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ‘‘నేటి గేమ్ లో గెలిచేవాళ్లం. మరోలా జరిగింది. ట్రోఫీ గెలిచి, విజయంతో వెనక్కు వెళ్తామన్న విషయం గురించి ఆలోచించలేదు’’ అ�
భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో జరిగిన మూడో టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టైగా ముగిసింది. ఈ పద్ధతిలో టై కావడం ఇదే తొలిసారి. భారత్ 3 మ్యాచుల టీ20 సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఇవాళ భారత్ ముందు న్యూజిలాండ్ 161 పరుగులు లక్ష
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.