India vs West Indies

    వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ : ధావన్ స్థానంలో శాంసన్

    November 27, 2019 / 10:58 AM IST

    టీమిండియా జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు చోటు దక్కింది. భారత ఓపెనర్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కు మోకాలి గాయం కారణంగా టీ 20 సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో వెస్టిండీస్ తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ టీ20 సిరీస్ లో ధావన్ స్థానంలో శాంసన్‌‌ ఎం�

10TV Telugu News