Home » India vs West Indies
భారత్-వెస్టిండీస్ మధ్య ట్రినిడాడ్లో మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2 మ్యాచులు గెలిచిన విషయం తెలిసిందే. మూడో వన్డేలోనూ
లెటెస్ట్ గా విండీస్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా రెండు మ్యాచ్ లు టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే...ఆదివారం కోల్ కతాలో సాయంత్రం 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారతదేశం మరియు వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల T20 సిరీస్లో రెండవ మ్యాచ్ ఈరోజు అంటే శుక్రవారం, ఫిబ్రవరి 18న జరుగుతుంది. తొలి టీ20లో రోహిత్ బ్రిగేడ్ విజయం సాధించగా..
భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.
భారత్, వెస్టిండీస్(IND vs WI) జట్ల మధ్య కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో రసవత్తరపోరు జరగబోతుంది. రెండు జట్లలోనూ టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్లు ఫుల్లుగా ఉండడంతో మ్యాచ్పై అంచనాలు..
విజయం ఆత్మ విశ్వాసం నింపింది : రోహిత్ శర్మ
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు తొలి వన్డే జరుగనుండగా...
టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు 9 పరుగుల దూరంలో ఉన్నాడు. 2019లో ఓపెనర్ బ్యాట్స్ మెన్గా రోహిత్ ఇప్పటివరకూ 2,379 పరుగులు చేశాడు. రోహిత్ మరో 9 పరుగులు జోడిస్తే.. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య పేరిట ఉన్న 22ఏళ్ల రికార్డును బ్ర
విండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండింయా బోణీ కొట్టింది. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఆడుతూ పాడుతూ విక్టరీ కొట్టింది. విండీస్ భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచినప్పటికీ.. కోహ్లీసేన మరో ఎనిమిది బంతులుండగానే… ఆరు వికెట్ల తేడాత�
వరల్డ్ కప్ కంప్లీట్ అయిన వెంటనే… వెస్టిండీస్లో పర్యటించింది టీమిండియా. మూడు ఫార్మాట్లలోనూ ఎదురు లేదని నిరూపించి.. కరేబియన్లకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మూడు టీ20లు, మూడు వన్డేల కోసం ఇండియాకు వచ్చింది విండీస్. ఇందులో భాగంగా 2019, డిసెంబర్ 06వ �