Home » INDIA WOMEN
మ్యాచ్కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.
ఇండియన్ మహిళా క్రికెట్ టీం.. అంతర్జాతీయ టీ20 సిరీస్ ఆడేందుకు రెడీ అయింది. శుక్రవారం ఇంగ్లాండ్ లోని కంట్రీ గ్రౌండ్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో తలపడనుంది. కొవిడ్-19, గాయాలను దాటి వచ్చిన హర్మన్ టీంకు లీడ్ గా వ్యవహరించనుంది.
టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం చెంది 85పరుగుల తే�
మహిళల టీ20 ప్రపంచకప్-2020 ఫైనల్ పోరు ప్రారంభం అయ్యింది. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 2020 టీ20 ప్రపంచకప్లో ఈసారీ అంచనాలకు మించిన ఆటతో అజేయంగా నిలిచి తొలిసారి తుదిపోరుకు చేరుకుంది భారత మహిళల జట్టు.&nbs
వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఒక్క రన్ తేడాతో ఓటమి చవి చూసింది. 226 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు..
ఐసీసీ వన్డే చాంపియన్షిప్లో భాగంగా ముంబై వేదికగా ఆడిన రెండో వన్డే మ్యాచ్లో భారత మహిళా జట్టు సత్తా చాటింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-0 లీడ్ దక్కించుకుంది. ఈ మ్యాచ్తో సిరీస్ విజయం ఖరారు అయిపోయి