Home » INDIA WOMEN
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది.
వరుస విజయాలతో మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్కు భారత్ దూసుకువెళ్లింది.
మూడు వన్డేల మ్యాచుల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ విమెన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.
మహిళల టెస్టు క్రికెట్లో భారత జట్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది.
IND-W vs ENG-W : భారత బౌలర్ దీప్తి శర్మ సంచలన బౌలింగ్ సెల్ప్తో ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత జట్టు పట్టుబిగింది.
IND-W vs ENG-W : ఇంగ్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత మహిళలు అదరగొట్టారు. మొదటి రోజు ఆటలో 400 లకు పైగా పరుగులు సాధించారు.
మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు ముంబై వేదికగా తలపడ్డాయి.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో నిగర్ సుల్తానా 39, ఫర్గానా 27 పరుగులతో రాణించారు.
బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళలు(India Women) అదరగొడుతున్నారు. మంగళవారం షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో విజయం సాధించారు.