Home » india
రెడ్ క్రాస్ సంస్థ గురించి అంతర్జాతీయంగా తెలియని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. ఛారిటీ కార్యక్రమాలకు పేరుపొందిన రెడ్ క్రాస్ సంస్థ వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అప్పగింతల కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించింది. జెనీవా ఒప్పందం ప్రకా�
క్రికెట్ చరిత్రలో ఎప్పడూ చూడని అవుట్ ఒకటి చోటుచేసుకుంది. ఉమెన్ క్రికెట్ లో విచిత్ర పరిస్థితుల్లో ఔట్ అయిన ఘటన జరిగింది. ఆస్ట్రేలియా-కివీస్ మహిళా జట్ల మధ్య గురువారం జరిగిన వన్డేలో ఓ వింత ఔట్ చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్
వస్తు, సేవల పన్ను(GST) వసూళ్లు ఫిబ్రవరి నెలలో భారీగా తగ్గిపోయాయి. గత నెల రూ.లక్ష కోట్లకు పైగా వచ్చిన GST వసూళ్లు.. ఫిబ్రవరి నెలలో మాత్రం రూ.97,247కోట్లకు పడిపోయినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా
ఏఐఎఫ్ వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ ను భారత్కు పాకిస్తాన్ అప్పగించింది. వాఘా సరిహద్దుకు అభినందన్ వర్ధమాన్ చేరుకోవడంతో ఆయన రాకకోసం వేచి చూసిన వేలాది మంది భారతీయులు జైహింద్, భారత్ మాతాకీ జై నినాదాతో హోరెత్తించారు. మువ్వన్నెల జెండాల�
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జర్నలిస్టులు భారత్ కు మద్దతుగా నలిచారు. లాహోర్ ప్రెస్ క్లబ్ ఎదుట శాంతి ర్యాలీ నిర్వహించారు. వింగ్ కమాండర్ అభినందన్ ను క్షేమంగా భారత్ కు అప్పగించాలని పాక్ జర్నలిస్టులు కోరారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ ప్లక�
పాక్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విక్రమ్ అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా పాక్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త శుక్రవారం (మార్చి-1,2019) దాఖలు చేసిన పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి పాక్ గగనతలంలోక�
భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను పాక్ అధికారులు శుక్రవారం (మార్చి-1,2019) ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కు అప్పగించారు. మధ్యాహ్నాం 3గంటల సమయంలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ మీదుగా ఆయన భారత్ లోకి అడుగుపెట్టనున్నారు. అభినందన్ కు స్వాగతం పలికేంద�
పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ శుక్రవారం(మార్చి-1,2019)భారత్ కు చేరుకోనున్నాడు. యావత్ దేశం ఉప్పొంగే మనసుతో ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో గురువారం(ఫిబ్రవరి-28,2019) ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీ�
పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో ఉన్నాడని, అయితే అతడి ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇళ్లు దాటి బ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు రైల్వే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు �