Home » india
పాకిస్తాన్కు ఇంకా బుద్ధి రాలేదు. తన వైఖరి మార్చుకోలేదు. భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోర్డర్లో కాల్పులకు తెగబడటమే కాకుండా.. మన భూభాగంలోకి
పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఎయిర్ స్ట్రయిక్స్ గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా స్పందించారు. 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున టెర్రిస్టుల
క్షమించే గుణం ప్రపంచంలో ఒక్క భారతీయులకే సొంతం. కనికరించండని కన్నీళ్లు పెట్టుకుంటే తమపై దాడులు చేసినవాళ్లన్న విషయం కూడా పక్కనబెట్టి సాయం చేసే గుణం భారతీయులది. భారత్-పాక్ ల మధ్య సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో కూడా అసలు సిసల�
రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత గగనతలంలో ఎగురుతాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో పర్యటించిన ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.538 కోట్లతో 17 ప్రాజెక్టులను ప్రారంభించ�
ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయాడా? ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడుల్లో మసూద్ ఖతమ్ అయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ న్యూస్గా మారింది. మసూద్ అజర్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న బాలాకోట్లోని ఉ�
పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా మాతృభూమికి తిరిగొచ్చిన భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని
విధి రాతను ఎవరూ మార్చలేరు. చావుని ఎవరూ తప్పించలేరు. పాకిస్తాన్ పైలెట్ విషయంలో ఇదే జరిగింది. విమానం కూలినా ప్రాణాలతో బయటపడటం, శత్రువుల చేతికి చిక్కినా
పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ
పాక్ లోని ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులపై ప్రతిపక్షాలను తీరుని ప్రధాని మోడీ తప్పుబట్టారు. రాఫెల్ యుద్ధవిమానాలు మన దగ్గర లేకపోవడం వల్లే యావత్ దేశం భాధపడుతుందని అన్నారు. శనివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వహించిన �