Home » india
రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలోనే భారత గగనతలంలో ఎగురుతాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో పర్యటించిన ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.538 కోట్లతో 17 ప్రాజెక్టులను ప్రారంభించ�
ఐసీసీ చేతులెత్తేసింది. బీసీసీఐకి సారీ చెప్పింది. పాకిస్తాన్ను ఆడకుండా ఆపాలని బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలతో మిగతా
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయాడా? ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడుల్లో మసూద్ ఖతమ్ అయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ న్యూస్గా మారింది. మసూద్ అజర్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న బాలాకోట్లోని ఉ�
పాకిస్తాన్ చెర నుంచి సురక్షితంగా మాతృభూమికి తిరిగొచ్చిన భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని
విధి రాతను ఎవరూ మార్చలేరు. చావుని ఎవరూ తప్పించలేరు. పాకిస్తాన్ పైలెట్ విషయంలో ఇదే జరిగింది. విమానం కూలినా ప్రాణాలతో బయటపడటం, శత్రువుల చేతికి చిక్కినా
పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ
పాక్ లోని ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులపై ప్రతిపక్షాలను తీరుని ప్రధాని మోడీ తప్పుబట్టారు. రాఫెల్ యుద్ధవిమానాలు మన దగ్గర లేకపోవడం వల్లే యావత్ దేశం భాధపడుతుందని అన్నారు. శనివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వహించిన �
హైదరాబాద్ : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, సికింద్రాబాద్ పరిధి కంటోన్మెంట్లోని రోడ్లపై ఆర్మీ అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. ఇప్పటికే దేశంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఏవోసీ రోడ్లపై రాత్రిపూట సాధారణ పౌ�
శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసి వీరుడయ్యాడు. పాక్ సైన్యానికి బందీగా చిక్కినా అదరలేదు బెదరలేదు. పాక్ ఆర్మీ చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
అనుమానాలు తొలిగాయి. క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులు నిజమే అని తేలింది. బాలాకోట్లోని జైషే