Home » india
భారతదేశంలో త్వరలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్చర్ ఏవియేషన్తో కలిసి 2026వ సంవత్సరంలో భారతదేశం అంతటా ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించ
నవంబర్ 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 400కి మించి నమోదైంది. అంటే ఈ ప్రాంతాల్లో గాలి 'తీవ్ర' స్థాయికి చేరుకుంది. అయితే చాలా చోట్ల AQI 300 మించి ఉంది. ఈ స్థాయి అక్కడి వాతావరణం 'వెరీ పూర్' కేటగిరీలోనే ఉంది.
మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
UNDP Report: దీర్ఘకాలిక అభివృద్ధి సానుకూల మార్పులపై 2024 ఆసియా-పసిఫిక్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేక సూచనలు ఇచ్చింది. ఇదే సమయంలో ఆదాయం, సంపదలో పెరుగుతున్న అసమానత గురించి ఆందోళనలను కూడా పెంచుతోంది
రేవ్ పార్టీలను రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఇందులో మాదకద్రవ్యాలు, మద్యం, సంగీతం, నృత్యం, కొన్నిసార్లు సెక్స్ కూడా కొనసాగుతోంది. పార్టీ సర్క్యూట్తో అనుబంధించబడిన కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే అటువంటి పార్టీలకు హాజరుకాగలరు.
Indians in Qatar: ఖతార్లో 8 మంది భారత నేవీ మాజీ నావికులకు మరణశిక్ష విధించారనే విషయం తెలిసిందే. అయితే మరణశిక్షకు సంబంధించిన వివరాలను ఖతార్ ఇవ్వలేదు కానీ గూఢచర్యం చేశారన్ని ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి బంధీలుగా ఉంచింది. అయితే గూఢచర్యం ఆరోపణలు అవాస్తవమ
ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికుల పేర్లు - కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్పా�
భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయా? అంటే అవునంటున్నారు మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 2036వ సంవత్సరంలో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.....
కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి భారత్ అని చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కమిటీ సిఫారసు చేసింది.
శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు అన్న విషయం తెలిసిందే. దేశ జీడీపీలో 10 శాతం పర్యాటక రంగానిదే కావడం విశేషం.