Home » INDIAN ARMY
పాకిస్తాన్ నుంచి వరుసగా దూసుకొస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ గద్దలను వినియోగించనుంది. దీనికోసం ఇప్పటికే వాటికి శిక్షణ ఇస్తోంది.
దూసుకొస్తున్న డ్రోన్ను గమనించి కూల్చేసిన గద్ద
ఈక్రమంలో భారత్ గగనతలంలోకి ఎటువంటి డ్రోన్ వచ్చినా దాని కూల్చివేసేందుకు భారత్ ఆర్మీ వినూత్న విధానం అవలంభించనుంది. డ్రోన్లను కూల్చివేయటానికి గ్రద్దలను రంగంలోకి దించుతోంది. గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు ట్రైనింగ్ ఇస్తోంది.
టీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ప్రకటన చేశారు. అయితే దీనికి బాలీవుడ్ భామ రిచా చద్దా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...............
బాలీవుడ్ బ్యూటీ 'రిచా చద్దా' తీవ్ర వివాదంలో చిక్కుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చేసిన ప్రకటనపై రిచా చద్దా తన ట్విట్టర్ ద్వార�
కేంద్ర ప్రభుత్వం కనుసైగ చేస్తే చాలు..పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం అంటూ భారత ఆర్మీ కమాండ్ ద్వివేదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివాహ ఆహ్వానం పంపించిన రాహుల్, కార్తీకలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం అంటూ ఇన్స్టాగ్రామ్లో ఇండియన్ ఆర్మీ పోస్టు చేసింది.
ఉగ్రవాదులను ముట్టబెట్టే క్రమంలో ఆర్మీడాగ్ ‘జూమ్’కు రెండు తూటాలు తగిలాయి. అయినా, ఉగ్రవాదులు పారిపోకుండా అది వీరోచితంగా పోరాడింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో భాగస్వామిగా మారింది. తీవ్రంగా గాయపడ్డ జూమ్ కు చికిత్స అందిస్తున్నారు. జ�
బ్రిటీష్ కాలం నాటి పేర్లను, యూనిఫామ్లను మార్చేయాలని నిర్ణయించింది ఇండియన్ ఆర్మీ.
చైనా.. భారత్ ను దొంగ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందా? నేరుగా టెర్రరిస్టులకు ఆయుధాలు సప్లయ్ చేస్తోందా? జమ్ముకశ్మీర్ లోని ఉరిలో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మట్టుబెట్టారు. అయితే వారి దగ్గర చైనా మేడ్ ఎం16 రైఫిల్స్ దొరకడం ఆ�