Home » INDIAN ARMY
ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులను చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ..
మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం భారత ఆర్మీ ‘ ప్రాజెక్ట్ నమన్ ’ను ప్రారంభించింది.
సైనిక గ్రామాన్ని పట్టించుకునే పాలకులెక్కడ?
భారతీయ సైన్యంలో చేరే మహిళలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వెల్లడించింది. భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచే యోచనలో కేంద్ర రక్షణ శాఖ ఉందని ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు.....
భారత సైన్యం చైనా లడఖ్ ప్రాంతంలో కొత్త యుద్ధట్యాంకులు, ఆయుధాలను మోహరించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడానికి కొత్త పరికరాలు, ఆయుధాలను ఆర్మీ రంగంలోకి దించింది.....
భారత సైనికులు అమరనాథ్ యాత్రికులకు మూడంచెల అధునాతన భద్రత కల్పించారు. క్వాడ్కాప్టర్లు, నైట్ విజన్ పరికరాలు, యాంటీ డ్రోన్ బృందాలు, బాంబ్ స్క్వాడ్లతో యాత్రికులకు మూడు అంచెల భద్రతను కల్పించినట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ అమన్దీ�
బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా డిఫెన్స్ ఫోర్స్లో భాగమైంది. ఇషితా శుక్లాకు 21ఏళ్లు. ఆమె రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ‘అగ్నివీర్’ పథకం కింద డిఫెన్స్ ఫోర్స్లో భాగమైంది.
ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
International Yoga Day : 19 యుద్ద నౌకలు, 3వేల 500 మంది సిబ్బంది, 35 వేల కిలోమీటర్లతో యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది నౌకాదళం.
మణిపూర్లో భిన్న సమూహాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇటీవల పెద్దఎత్తున హింసాకాండకు దారితీసింది. షెడ్యూల్డ్ ట్రైబుల్లోకి తమను చేర్చాలనే మైతీల డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న గిరిజనులు చేపట్టిన సంఘాభావ యాత్ర హింసాకాండకు దారితీసింది.