Home » Indian Navy
భారత నేవీలోకి మరో భీకర భారీ యుద్ధనౌక చేరింది. మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశించింది ‘INS Mormugao’ నౌక.
భారత్-శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని పాల్క్ బేలో అనుమానాస్పదగా సంచరిస్తున్న పడవపై భారత నావికా దళం సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు�
డ్రోన్ల తయారీ, రవాణాలో కొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు సర్వేలు చేసేందుకు, విలువైన సమాచారాన్ని ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసేందుకు, అత్యవసర వస్తువులను రవాణా చేసేందుకు డ్రోన్లను వినియోగించేవారు. ఇకపై మనిషి ప్రయాణించే డ్రోన్ వచ్చేంది. దేశీయంగా
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది. ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్ జోన్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి భారత యుద్ధ నౌకలపై మన జాతీయ జెండాను ఎగరవేశారు.
పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.
భారత్ ఆర్మీలోని వివిధ విభాగాల్లో నాలుగేళ్లపాటు పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి భారత నావికాదళంలో రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే శుక్రవారం నాటికి 3లక్షలకుపైగా మంది �
గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్ఫోర్స్లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మార్కులు మెరిట్ అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష , ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జూలై 15-30 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. తాజా నియామకాల ద్వారా మూడు వేల మంది మహిళా నేవీ సిబ్బందిని ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపిక చేస్తారు. వీరిని ఈ ఏడాదే సర్వీసులోకి తీసుకుంటారు.
స్త్రీ , పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేది జులై 11, 2022గా నిర్ణయించారు.