Home » Indian Navy
సుఖోయ్ యుద్ధ విమానం నుంచి జరిపిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఇండియన్ నేవీతో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం బంగాళాఖాతంలోని తూర్పుతీర ప్రాంతంలో ఈ పరీక్ష జరిపింది.
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 29న ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 5 చివరి తేదీగా నిర్ణయించారు.
సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ప్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా
భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో భారీ పేలుడు సంభవించి ముగ్గురు నేవీ సిబ్బంది మృతి చెందగా మరో 11 మందికి గాయాలు అయ్యాయి
భారత నావికాదళానికి సేవలు అందించనున్న ఐఎన్ఎస్ విక్రాంత్ వాహకనౌక పై.. సరిగ్గా ఇమిడిపోయే యుద్ధ విమానాలను(fighter jets) భారత నేవీ పరీక్షించనుంది.
భారతదేశ సముద్ర తీరంలో ఎంతో వ్యూహాత్మకమైన తూర్పు తీర రక్షణను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. తూర్పు సముద్ర తీర పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్న యుద్ధ నౌక
సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్.. ఈ నేపథ్యంలోనే అధునాతన టెక్నాలజీ కలిగిన యుద్ధ విమానాలు, హెలీకాఫ్టర్లను కొనుగోలు చేస్తుంది. మరోవైపు యాంటీ డ్రోన్ సిస్టం అభివృద్ధి చేసేందుకు చకచకా అడుగులు వేస్తుంది. ఇప్పటి�
ఇండియన్ నేవీకి చెందిన మొదటి డిస్ట్రాయర్.. INS రాజ్పుత్పింది ను 41 సంవత్సరాల తర్వాత మే-21,2021(శుక్రవారం) డీ కమిషన్ చేస్తున్నట్లు గురువారం రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అల�
ఇద్దరు అన్నదమ్ములు నౌకాదళ రహస్యాలను, సైనిక సంబంధ సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్ కు అందించారు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో విషయాలు వెలుగుచూడటంతో ఇద్దరు అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు.