-
Home » Indian RAilways
Indian RAilways
ఈ ట్రైన్లలో ఆర్ఏసీ ఉండదు.. ఓన్లీ కన్ఫార్మ్ స్లీపర్ క్లాస్.. చార్జీలు ఎంతో తెలుసా?
రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. స్లీపర్ క్లాస్లో మూడు కోటాలు మాత్రమే ఉంటాయి. మహిళా కోటా, వికలాంగుల కోటా (పీడబ్ల్యూడీ), సీనియర్ సిటిజన్ కోటా.
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫొటోలు చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..
రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ కొనుగోలుపై 3శాతం డిస్కౌట్.. కానీ, ఈ రూల్స్ పాటించాలి..
Indian Railways : భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘రైల్వన్’ (RailOne) యాప్ ద్వారా అన్ రిజర్వుడు (జనరల్) టికెట్లు బుక్ చేసుకునే వారికి 3శాతం రాయితీ ఇవ్వనుంది.
2 గంటల్లో 508 కి.మీ దూరం వెళ్లిపోవచ్చు.. ఆ రోజున బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన
పూర్తి కారిడార్ కార్యకలాపాలు 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గుడ్న్యూస్.. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు షురూ.. రూట్లు, టికెట్ ఛార్జీల వివరాలు ఇవే..
భారతీయ రైల్వే ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ స�
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..
ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రైలు టికెట్ చార్జీల పెంపు.. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?
ప్రయాణికులు బుక్ చేసిన తేదీ నాటి చార్జీలను అలాగే ఉంచే విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది రైల్వే శాఖ.
రైల్వే ప్రయాణికులకు బిగ్షాక్.. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తున్నారా.. అలా అస్సలు చేయొద్దు..
Indian Railways : లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రైలులో
Hydrogen Train : బిగ్ న్యూస్.. భారత్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వస్తోంది.. ఈ రైలు స్పెషాలిటీ ఏంటో తెలిస్తే షాకవుతారు.. మీకు తెలియని 5 విషయాలివే..!
Hydrogen Train :దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ -శక్తితో నడిచే రైలు అతిత్వరలోనే పట్టాలెక్కనుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభ వేదికగా
ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇవాళ్టి నుంచే అందుబాటులోకి..
Indian Railways ఇండిగో విమానాల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ