-
Home » Indian RAilways
Indian RAilways
టికెట్ క్యాన్సిల్ చేస్తే ఖతం.. ఎంత డబ్బులు కట్ అవుతాయో తెలుసా?.. రైల్వే కొత్త రూల్స్.. జేబులకు చిల్లే..
సవరించిన విధానం ప్రకారం.. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసుకునే వారికి కఠినమైన జరిమానాలు తప్పవు. ప్రయాణానికి 24 నుండి 8 గంటల ముందు టిక్కెట్ను రద్దు చేస్తే, ప్రయాణికులు టిక్కెట్ ధరలో 50 శాతం కోల్పోతారు.
పార్సల్ పంపడం ఇక ఈజీ.. రైల్వే యాప్తో మీ ఇంటి దగ్గర నుంచే.. జస్ట్ బుక్ చేస్తే చాలు!
Railway Parcel App : రైల్వే శాఖ అద్భుతమైన యాప్ సర్వీసు అందిస్తోంది. రైల్వే పార్సల్ యాప్ ద్వారా మీ వస్తువులను ఈజీగా పంపుకోవచ్చు. రైల్వే సిబ్బంది మీ ఇంటికే వచ్చి పార్సల్ తీసుకెళ్లి మరి డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు.
తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్న్యూస్.. ఇక ఈ 3 స్పెషల్ రైళ్లు రెగ్యులర్ సర్వీసులుగా మార్పు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ కొత్త రైలు సర్వీసులను ప్రారంభిస్తూ ఉంటుంది. 2014 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా 91 కొత్త రైలు సర్వీసులు ప్రారంభించింది.
బిగ్ అలర్ట్.. మార్చి 1 నుంచి రైల్వే UTS యాప్ పనిచేయదు, కొత్త ‘రైల్వన్’ టికెట్ బుకింగ్పై 3శాతం డిస్కౌంట్!
Indian Railways Alert: మార్చి 1, 2026 నుంచి UTS యాప్ పనిచేయదు. ఇకపై రైల్వే ప్రయాణీకులు RailOne యాప్ ద్వారా మాత్రమే అన్ రిజర్వ్డ్ టిక్కెట్లు, ప్లాట్ఫామ్ పాస్లు, సీజన్ టిక్కెట్లను బుక్ చేసుకోగలరు.
ఈ ట్రైన్లలో ఆర్ఏసీ ఉండదు.. ఓన్లీ కన్ఫార్మ్ స్లీపర్ క్లాస్.. చార్జీలు ఎంతో తెలుసా?
రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. స్లీపర్ క్లాస్లో మూడు కోటాలు మాత్రమే ఉంటాయి. మహిళా కోటా, వికలాంగుల కోటా (పీడబ్ల్యూడీ), సీనియర్ సిటిజన్ కోటా.
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫొటోలు చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు చూడండి..
రైల్వేశాఖ బంపర్ ఆఫర్.. టికెట్ కొనుగోలుపై 3శాతం డిస్కౌట్.. కానీ, ఈ రూల్స్ పాటించాలి..
Indian Railways : భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘రైల్వన్’ (RailOne) యాప్ ద్వారా అన్ రిజర్వుడు (జనరల్) టికెట్లు బుక్ చేసుకునే వారికి 3శాతం రాయితీ ఇవ్వనుంది.
2 గంటల్లో 508 కి.మీ దూరం వెళ్లిపోవచ్చు.. ఆ రోజున బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన
పూర్తి కారిడార్ కార్యకలాపాలు 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గుడ్న్యూస్.. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు షురూ.. రూట్లు, టికెట్ ఛార్జీల వివరాలు ఇవే..
భారతీయ రైల్వే ప్రయాణికులకు నూతన సంవత్సర కానుకగా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నెలలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ స�
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..
ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.