Home » Indian soldiers
గల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది.
కరోనా వచ్చిన వారు ఆసుపత్రిపాలు కాకుండా ఉండాలి అంటే రక్తంలో ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని ఆక్సిజన్ మోతాదును పల్స్ అక్షీమీటర్ తో గుర్తించవచ్చు.. కానీ ఒకేసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే ఆసుప�
https://youtu.be/76Owq3f5p1k
కరోనా కారణంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాస్తా నిశబ్ధంగా జరిగాయి… బండిపోరా జిల్లాలోని జమ్మూ కాశ్మీర్ గురేజ్లోని మంచు పర్వతంపైన జాతీయ జెండాను ఎత్తి ఆగస్టు 15న గుర్తుగా ఉన్న సైనికుల వీడియోను భారత సైన్యం శనివారం షేర్ చేసింది.. ఈ వీడ�
జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులవగా.. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఆ దేశ సైనికులు భారత సైన్యంపై దాడి చేసినట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో జరిగిన �
తూర్పు లద్దాఖ్ లోని భారత్-చైనా సరిహద్దు గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా-భారత్ సైనికుల మధ్య
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ ఇచ్చిన స్టేట్మెంట్పై పలు అనుమానాలు లేవనెత్తారు. ఇతరులెవ్వరూ లడఖ్ లోని ఇండియా భూభాగంలో అడుగుపెట్టలేదని గల్వాన్ లోయ ఘర్షణ ప్రస్తావన సందర్భంగా అన్నారు. దానిపై శనివ�
సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్ ఆర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిం�
గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన జవానులు ఎప్పటికీ మన గుండెల్లోనే నిలిచిపోతారు : మహేష్ బాబు