Home » INDIAN STUDENTS
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కొంతకాలం నుంచి అక్కడ ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక ఉద్యమాలు ఎక్కువవుతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని భారతీయులు ఒక నిరసన చేపట్టారు. మెల్బోర్న్లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్
ఫాల్ సీజన్కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుందని అధికా�
కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా స్వదేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు చైనా గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు వీలుగా... వీసా జారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల వీసాలతోపాట
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ దేశం. వచ్చే నెల నుంచి ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభమవ్వబోతున్నట్లు తెలిపింది. విద్యార్థుల భద్రతకు కూడా కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
గురువారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో బాలిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు.
అక్కడ వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దాదాపు ఇరవై వేల మందికిపైగా విద్యార్థులు దేశం తిరిగొచ్చారు. అయితే, వీళ్లంతా తిరిగి ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే దేశంలోనూ వీళ్ల చదువు గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి న�
యుక్రెయిన్లో సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ మంగళవారం (మార్చి 8న) ప్రారంభమైంది. సుమీ నగరం నుంచి భారతీయ విద్యార్థులు 12 బస్సుల్లో బయల్దేరారు.
తమలో ఎవరికి ఏమి జరిగినా.. ఆపరేషన్ గంగ అతిపెద్ద వైఫల్యం అవుతుందన్నారు. ఇదే తమ చివరి వీడియో అని విద్యార్థులు వెల్లడించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు సాగుతున్నామని చెప్పారు.
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యుక్రెయిస్ సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల.
రష్యా ప్రకటించిన నగరాలతో భారతీయులకు ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోంది. భారతీయులు ఎక్కువగా లేని ప్రాంతాల్లోనే కాల్పులను విరమించింది. సుమిలో కాల్పుల విరమణను భారత్ కోరింది.