Home » INDIAN STUDENTS
యుక్రెయిన్ పరిస్థితులు బాధాకరం..కానీ యుద్ధాన్ని ఆపాలని పుతిన్ను ఆదేశించగలమా? అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు.
భారత పౌరులు, విద్యార్థులు... కాలి నడకన అయినా సరే.. వెంటనే ఖార్కివ్(Leave Kharkiv) వీడాల్సిందే.. ఇదీ.. యుక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ తాజా ప్రకటన.
యుద్ధంలో నిండా మునిగిన యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అయితే ఆ విద్యార్థి అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
వరుసగా ఆరు రోజులుగా దాడి చేస్తున్న రష్యా.. చిన్న దేశమైనా తగ్గేదేలెమ్మంటూ పోరాడుతున్న యుక్రెయిన్.. ఆత్మాభిమానమో, అహంభావమో ఇరు దేశాల మధ్య చర్యలు కూడా విఫలం అవడంతో దాడులు కొనసాగుతూనే.
‘ఆపరేషన్ గంగ’ పేరుతో యుక్రెయిన్ నుంచి భారతీయులను విమానాల ద్వారా తీసుకొస్తున్న క్రమంలో భారత వాయు సేన కూడా రంగంలోకి దిగనుంది.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులకు
రష్యా చేస్తున్న దాడులకు కొద్ది రోజులుగా నెలకొన్న భయానక వాతావరణం నుంచి పారిపోయేందుకు భారత విద్యార్థులు తిరుగు ప్రయాణమయ్యారు.
యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ముంబై బయలుదేరింది. ఎయిర్ ఇండియా 1944 విమానంలో 219 మంది భారతీయులు ముంబై చేరుకోనున్నారు.
యుక్రెయిన్ చదువుకునేందుకు వెళ్లిన భారత విద్యార్థులు అక్కడే ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు ఆవేదనతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎయిరిండియా విమానంలో తొలి బ్యాచ్ ను రొమేనియా...
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్కు బయల్దేరారు.