Home » INDIAN STUDENTS
వీఎన్ కరాజీన్ కార్కివ్ యూనివర్సిటీలో ఇద్దరు విధ్యార్ధులు ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. అక్కడి పరిస్థితుల నేపద్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు.. ఇరువైపులా ప్రాణనష్టం విపరీతంగా ఉండగా.. ఇప్పటివరకు వందల మంది చనిపోయారు.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. యుక్రెయిన్, రష్యా ఎంబసీ అధికారులతో భారత దౌత్య అధికారులు
242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి విమానం నేరుగా ఢిల్లీకి చేరుకుంది.
భారత్కు తిరిగి వచ్చే విమానాల కోసం సంబంధిత వ్యక్తులను సంప్రదించాలని భారతీయ విద్యార్థులకు భారతీయ రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
కెనడాలోని క్యుబెక్లోని మూడు కాలేజీలను మూసివేయడంతో వేలాది మంది భారతీయ విద్యార్థులు రోడ్డునపడ్డారు. అక్కడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో కూడా అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది.
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లి క్వారంటైన్ లో ఉన్న విద్యార్థులకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా రూ.10 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించారు. భారతీయ వ్యాక్సిన్లకు బ్రిటన్ లో అనుమతి లేకపోవడంతో ఇక్కడ రెండు డోసులు తీసుకున్న వారు కూడ�
కరోనా వైరస్ విజృంభణ విదేశీ విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే వారికి నిరాశ కలిగిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో అమెరికా యూనివర్సీల్లో కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకేలోని భారతీయ విద్యార్థులకు బ్రిటన్ మంచి అవకాశం కల్పిస్తోంది. యూకేలో తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే కొంతకాలం ఉండేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.