Home » indigo flight
సోమవారం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవరంగా ల్యాండింగ్ అయింది. 6ఈ2065నంబరు గల ఇండిగో విమానం భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కానీ కొద్దిసేపటికే ఈ విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరం�
పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శనివారం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఇండిగో యాజమాన్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగోకు చెందిన 6ఈ 1088 విమానంలో ఇద్దరు ప్రయాణికులు వీరంగం సృష్టించారు. అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరూ విమానంలో కూడా మద్యం తాగుతూ మరింత రెచ్చిపోయారు. పాల్ఘర్, కొల్హాపూర్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దు�
ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్లే విమానంలో జరిగిన ఘటన అధికారుల విచారణలో ఉందని ఇండిగో యాజమాన్యం తెలిపింది. అయితే, సోషల్ మీడియాలోని కొన్ని విభాగాలలో పేర్కొన్నట్లుగా విమానంలో ఎలాంటి గొడవ జరగలేదని తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇండిగో యాజమాన్యం �
ముంబై విమానాశ్రయంలో కలకలం రేగింది. బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు అందులో బాంబు అమర్చినట్లు అందులో ఉంది.
ఇండిగో విమానానికి పెద్ద ముప్పు తప్పింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్-టు స్టాండ్ నెంబర్ 201 వద్ద ఈ సంఘటన జరిగింది. టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఇండిగో విమానం కిందకు గోఫస్ట్కు చెందిన కారు ఒకటి వేగంగా దూసుకొచ్చింది.
సాంకేతిక లోపాలు, చిన్న ప్రమాదాలు వంటి కారణాలతో విమానాల నిలిపివేత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో విమానం రన్వేపై జారిపోవడంతో ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు.
విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెబుతూ బెంబేలెత్తించాడు. చివరికి అతడి బ్యాగులో పేలుడు పదార్థాలు ఏవీ లేని అధికారులు తేల్చారు. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సకాలంలో సాయమందించి తోటి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రిపై నెటిజన్లతో పాటు ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు. నా సహచరుడు గొప్ప పని చేశాడంటూ మంగళవారం అర్థరాత్రి
కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు రావల్సిన విమానం భువనేశ్వర్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.