Home » indigo flight
ఎమర్జెన్సీ కాల్ అందిన వెంటనే.. ఆన్-గ్రౌండ్ సిబ్బందిని ఏటీసీ అప్రమత్తం చేసింది. వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు పెడుతూ..
విమానాశ్రయం రన్వేపై వర్షపు నీరు ఉన్న సమయంలో ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించింది. ల్యాండింగ్ అయ్యే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో ,,..
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది.
విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తరచూ చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.
విమానం ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకి దింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విమానంలో ఓ మహిళకు అందించిన శాండ్ విచ్లో పురుగు కనిపించింది. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది.
కేవలం ఆరుగురు ప్రయాణీకులే ఉన్నారని అమృత్ సర్ నుంచి చెన్నై వెళ్లే క్రమంలో మధ్యలోనే బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రయాణీకులను దింపేసింది.
విమానంలో అస్వస్థతకు గురైన పాపను ఐఏఎస్ అధికారి కాపాడారు. దీంతో పాప కోలుకుంది. పాప తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
ఇండిగో విమానంలో కూల్ డ్రింక్ పేరుతో దోచుకుంటున్నారని..ప్రయాణీకులతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారు అంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో సందరు సంస్థ దిగి వచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది.