Home » Indonesia
shark fish: మన భూమిలో 70 శాతం సముద్రాలే అన్న మాట నిజమే. మెుదట జీవరాశి పుట్టింది నీటిలోనే అంటూ ఉంటారు. మనకు సముద్రాల్లో ఎప్పుడు వింత వింత జీవరాశులు కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవల హిందూ మహా సముద్రంలో రెండు తలల చేపను చూసి ప్రజలు అబ్బురపడిన విషయం తెలిసిందే. త�
family members died eating noodles ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో జనాలు ఏం తింటున్నారో, ఎప్పుడు తయారైయ్యింది తింటున్నారో ఆలోచించే సమయం లేకుండా పోయింది. ఇక జంక్ పుడ్స్ విషయం అయితే చెప్పనక్కర్లేదు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని నిపుణులు చెబుతున్నా సరే.. అవేవి పట�
Indonesia flight mask : మాస్క్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి జీవితంలోనూ ఓ భాగమైపోయింది. కరోనా పుణ్యమాని మాస్క్ పెట్టుకోకుండా బైటకెళితే అయ్యో..ఏదో మరచిపోయామే అనే ఫీలింగ్ కలిగేంతగా మనిషి శరీరంలో భాగంగా మారిపోయింది మాస్క్. కొంత మందైతే వారి పెంపుడు జంతువులక�
చనిపోయిన బాలిక అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో చనిపోయిందనుకున్న బాలిక కళ్లు తెరవడంతో దుఖంలో మునిగిన ఆ కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. దాంతోపాటు ఆ ఘటనతో వారి కళ్లలో సంతోషం వెల్లివిరిసింది. ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఓ గంట తర్వా�
Ganesh Chaturthi 2020: History, Importance & Rituals: ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి వేడుకల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఒక్క భారతదేశంలోనే కాదు.. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ గణేషుడి వేడుకలను విభిన్నంగా జరుపుకుంటారు..ఒక్కో దేశంలో అక్కడి సంస్కృతి సంప్రదాయాలనుసరించి �
రామాయణం.. ఇదో అపూర్వమైన గొప్ప పురాణ ఇతిహాసం.. హిందువుల ఆరాధ్య దైవంగా శ్రీరాముడిని కొలవడం పురాణ కాలంగా ప్రసిద్ధి.. ఒక్క రామాయణమే కాదు.. మహాభారతం కూడా భారతదేశానికి అత్యంత ప్రియమైన ఇతిహాసాలుగా చెబుతుంటారు. పురాణాల్లో రామాయణానికి సంబంధించి ఎన్న�
* ఒక నూడుల్స్ బాక్స్ ధర 2 గ్రాముల బంగారంతో సమానం(అంటే రూ.10వేలు) * 10 కిలోల బియ్యం ధర గోల్డ్ రూపంలో 4 గ్రాముల బంగారంతో సమానం(అంటే రూ.20వేలు) ఇదీ ఇండోనేషియా దేశంలోని పలు మారుమాల ప్రాంతాల్లో నిత్యావసరాల ధరలు. షాకింగ్ గా ఉంది కదూ. కానీ ఇది నిజం. కొన్ని మారు�
కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేత..ఇదంతా ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న సీన్. కరోనా రాకాసి కరీంనగర్ జిల్లాను భయపెడుతోంది. ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంత�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ … కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2020, మార్చి 21వ తేదీ శనివారం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్