ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయింది.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో మౌంట్ సమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఆదివారం ఉదయం అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రాంతం నుండి దాదాపు 2వేల మందిని అధికారులు ఖాళీ చేయించారు. లావా ఎగజిమ్ముతుండటంతో కనీసం 8 కి.మీ (5 మైళ్ళు) దూర�
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియాలో కొత్త చట్టం రానుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా ప్రభుత్వం ముసాయిదా బిల్లు సిద్దమైంది. త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.
భూకంపం సంభవించిన తర్వాత నగరంలో సయాంగ్ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వైద్యులు బాధితులకు వెంటనే చికిత్స అందించలేకపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య ఎక్కువగా జరిగింది. ఆస్పత్రికి వచ్చిన తరువాతనే చాలా మంది తీవ్రగాయాలతో మరణించారని �
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 20 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెప్పారు.
ఇండోనేషియాలోనే బాలిలో జరిగే జీ20 సదస్సులో రష్యాపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తీవ్రంగా మండిపడ్డారు. యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధం అనాగరికమైనదంటూ దుయ్యబట్టారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సునక్ఈ సదస్సు కు పుతిన్ వచ్చి
జీ20 సదస్సులో ప్రధాని మోడీతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మాటా మంతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్.
బాలిలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో మూడు కీలక సెషన్లలో ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ప్రధాని మోదీ ఇతర నేతలు చర్చిస్తారని
ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకూ ఎలాంటి ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహించవద్దని ఫుట్బాల్ అసోసియేషన్కు సూచించారు. అయితే ఇండోన�
ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఫుట్బాల్ మ్యాచ్ తరువాత గ్రౌండ్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 127 మరణించగా, 180 మందికిగాపైగా గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.