Home » Indonesia
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు
ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది హిందూయిజంను ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే. హిందూయిజాన్ని ఓ మతంగా కాకుండా ధర్మంగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే ఇండోనేషియా కూడా హిందూ కార్యక్రమాల పట�
ఇండోనేషియలో ఓ ఉప్పునీటి సరస్సులో నివసిస్తున్న ఓ జెయింట్ మొసలి మెడకు ఓ టైర్ ఇరుక్కుపోయింది. ఆ టైర్ ను మొసలి మెడ నుంచి తీయటానికి అధికారులు చాలారకాలుగా ప్రయత్నించారు.కానీ సాధ్యం కాలేదు. దీంతో మొసలి మెడ నుంచి టైర్ ను తీసినవారికి భారీగా నగదు �
ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు..లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్�
ఇండోనేషియాలో చాలా కాలం నాటికి బొమ్మలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిని 44 వేల సంవత్సరాల క్రితం నాటివిగా గుర్తించారు. సులవేసి ద్వీపంలో నివసిస్తున్న ప్రజలు ఆ గుహా గోడలపై కొమ్ములతో ఉన్న జంతువులు, పందుల చిత్రాలను గీసినట్లుగా నిర్ధ�
ప్రపంచవ్యాప్తంగా TikTok యాప్ ఎంతో పాపులర్ అయింది. టిక్ టాక్ కంపెనీ అయిన బీజింగ్ ByteDance మరో సరికొత్త సర్వీసుతో ముందుకొస్తోంది. అదే.. మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు. బైట్ డాన్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ వచ్చే నెల (డిసెంబర్)లో మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసున�
ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండోనేషియా సముద్ర తీరంలోని మొలక్కాస్ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ఓ ప్రకటన విడ�
విఘ్నాలను తొలగించే వినాయకుడి ఉత్సవాలను భారత దేశం అంగరంగ వైభోగంగా జరుపుకుంటోంది. గణనాథుడుని భారత్ లో కాదు ప్రపంచంలో పలు దేశాల్లో పూజిస్తున్నారు. వాటిలో ముస్లిం దేశాలు కూడా ఉండటం విశేషం. ఏకదంతుడి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఓ ముస
ఇండోనేషియాలో ఏప్రిల్ 17వ తేదీన జరిగిన దేశం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి 260 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు చేసిన ప్రయత్నంలో 270 మందికిపైగా ఎన్నికల సిబ్బంది ప