Home » Indore
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు. చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉం�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. రెండో మ్యాచ్ 17నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 1న ప్రారంభం కావాల్సి మూడో టెస్ట్ �
మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్, గిల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ సెంచరీలతో అదరగ
ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రెచ్చిపోయారు. కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. రోహిత్, గిల్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. ఇద్దరు ఓపెనర్లూ ఒకేసారి సెంచరీ సాధించడం వి
పోకిరి మూవీలోలాగా అండర్ కవర్ ఆపరేషన్ చేసింది ఒక మహిళా కానిస్టేబుల్. అయితే, మాఫియా కోసం కాదు. ర్యాగింగ్ ఆట కట్టించేందుకు కాలేజీలో చేరింది. విద్యార్థిలా నమ్మించింది. ర్యాగింగ్ గురించిన అన్ని వివరాలు సేకరించింది.
మధ్యప్రదేశ్లోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కోడి కూత కూస్తూ నిద్రకు భంగం కల్గిస్తుందంటూ ఓ వైద్యుడు ఏకంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోడి యజమానిపై సెక్షన్ 138 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రాహుల్గాంధీ పాదయాత్ర ఇండోర్కు చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యువత, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా రాహుల్గాంధీ కొద్దిసేపు సైక్లిస్ట్గా మారారు. సైకిల్ ఎక్కి తొక్కుతూ
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. రాహుల్ ను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అదుపు తప్పి కిందపడిపోయార�
‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల జాబితా’ను కేంద్రం శనివారం విడుదల చేసింది. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్ అతి శుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. అతి శుభ్రమైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారిన బాలుడు.. ఇటుక బట్టీలపై కూర్చొని గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పాము కాటేసినప్పటికీ చలనం లేకుండా అలాగే గేమ్ ఆడుతూ అపస్మారకస్థితిలోకి వెళ్లి మరణి