Home » Indore
Indore లోని ఓ కూరగాయాల మార్కెట్ ఉంది. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని కొంతమంది వ్యాపారం నిర్వహిస్తున్నారు. బండ్లను తొలగించాల్సిందేనంటూ మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కడుపు తిప్పలు కోసం వ్యాపారం చేసుకుంటున్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపో�
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. మన దేశంలోనూ కరోన
:కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల
కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�
కూతురు పుడితే ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అని మురిసిపోయే తల్లిదండ్రులు తమ ఇంటికి వచ్చిన కోడలు కూడా లక్ష్మీదేవే అని ఎంతమంది అనుకుంటారు చెప్పండి. తమకు ఎంత ఆస్తిపాస్తులున్నా..కొడుకు భార్యగా వచ్చే కోడలు ఎంత కట్నం తెస్తుంది? ఎంత బంగారం తెస్తు�
భారత్ లో మూడవ ప్రైవేట్ ప్యాసింజర్ రైలు పట్టాలెక్కింది. వారణాశి పర్యటనలో్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియన్ రైల్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)కి చెందిన మూడవ ప్రైవేట్ రైలు…కాశీ మహాఖల్ ఎక్స్ ప్రెస్ ను ఆదివారం(ఫిబ్రవరి-16,2020)ను జెండా
పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోవడాన్ని సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇండోర్లో ఓ పెళ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇమిటేటింగ్లోనూ తక్కువేం కాదు. ఇండోర్ వేదికగా శ్రీలంకతో రెండో టీ20కు ముందు ఫన్నీ యాక్షన్తో నవ్వులు తెప్పించాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ ను దింపేశాడు. పైగా ఈ ఇమిటేషన్ భజ్జీ �
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే చేతులేత్తేసింది. దీంతో లంక కోహ్లీసేనకు 143 పరుగు�
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక ఆదిలోనే తడబడింది. 4.5 ఓవర్లలో 38 జట్టు స్కోరు 38 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అవిష్క ఫెర్నాండో 16 బంతుల్లో 5 ఫోర్లు బాది 22 పరుగులకే చేతులేత్తేశాడు. వాషింగ్టన్ సుంద�