Home » Indore
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం (జనవరి 7, 2020) ఇండోర్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఛేజింగ్ కు అద్భుతమైన మైదానం కావడంతో బౌలింగ్ ఎంచుకోవడంపైనే మెగ్గుచూపాడు. శ్ర
మధ్యప్రదేశ్ లో మంగళవారం (నవంబర్ 26, 2019) రాత్రి చోరీ జరిగింది. ఓ బిల్టర్ ఇంటికి ఐదుగురు దొంగలు వెళ్లి ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లాసుడియా ఏరి�
విరాట్ కోహ్లీ మరో సారి ధోనీ శిష్యుడు అనిపించుకున్నాడు. ఘనతను ప్లేయర్లకు అప్పగించి ఇండోర్ స్టేడియం వేదికగా అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. తొలి టెస్టులో భాగంగా తొలి రోజు మ్యాచ్ లో బంగ్లా 150కే ఆలైట్ అయింది. ఇందులో షమీ మిగిలిన బౌలర్ల కంటే అధి
మధ్యప్రదేశ్ లోని తేజాజీ నగరంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐగురుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. తేజాజీ నంగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రలమండల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా ఆరుగురు మ
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని విజయ్నగర్ ప్రాంతంలోని గోల్డెన్ హోటల్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు హోటల్ రద్దీగా ఉంది
సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్లలో వలపు వల..బ్లాక్మెయిలింగ్ స్కాముల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్ స్కామ్ లో కొత్త కొత్త అంశాలు వెల్లడవుతున్నాయి. అమ్మాయిలతో వల వేసి..వారి ట్రాప్
మధ్యప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. అయితే పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లాయి. అయితే ఇప్పుడు ఇండోర్ లోని మహారాజ యశ్వంత్రో హాస్పిటల్ లోపలికి వరద నీర�
మధ్యప్రదేశ్ క్రీడాశాఖ మంత్రిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు సూపర్ సార్ అంటూ ఆయనను పొగిడేస్తున్నారు. హ్యాట్సాఫ్ సార్ అంటూ మెచ్చుకుంటున్నారు. అసలు ఇంతకీ ఆయన ఏం చేశారు?ఎందుకు ఆయనను నెటిజన్లు మెచ్చుకుంటున్న�
పని తక్కువ…..మాటలెక్కువ అని అర్ధం వచ్చేలా ప్రధాని మోడీని పనిచేస్తున్నట్టు నటించే పెళ్లికూతురుతో పోల్చారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.తక్కువ రోటీలు తయారు చేస్తూ…గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివ�
ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.