Home » information technology
యూట్యూబ్లో ‘బీర్బైసెప్స్’ ఛానెల్ నిర్వహిస్తూ పాపులర్ అయిన రణ్వీర్ అల్లాబాడియా ఇటీవల "తల్లిదండ్రులు శృంగారం చేస్తుండడాన్ని జీవితం మొత్తం చూస్తూనే ఉంటావా" అని అడిగాడు.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి పై చదువులకోసం అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
పోస్టులవారీగా విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టును బట్టి విద్యార్హతలను నోటిఫికేషన్ లో తెలియజేశారు. వయసు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
రాబోయేకాలంలో ఐటీ సెక్టార్లో ఉద్యోగుల రిక్రూట్మెంట్ తగ్గిపోవటానికి ప్రధాన కారణం యూఎస్ మాంద్యం ప్రభావమేనని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్లో ఏర్పడిన మాంద్యం కారణంగా ఐటీ సంస్థల చేతిలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల అమలును �
అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలి నానక్ రామ్ గూడ వేదిక కానుంది. దాదాపు 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు...
కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు విధిస్తున్నట్ల�
వరంగల్ ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా,