కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి స్థానిక మెజెస్టిక్ ప్రాంతంలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడితోపాటు పని చేసే గణేష్ అనే వ్యక్తితో సిగరెట్ షేరింగ్ విషయంలో వివాదం తలెత్తింది. ఇది గొడవకు దారి తీసింద
ఝార్ఖండ్ (Jharkhand) లోని ధన్ బాద్(Dhanbad)నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ చిన్నపాటి విమానం(Glider Plane)అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 14 ఏళ్ల బాలుడికి గాయాలయ్యాయి.
జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాల�
తాజాగా ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వేపై పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువఝామున అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డట్లు ఘజియాబాద్ రూరల్ డీసీపీ రవికుమార్ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తర్వాత అతడు కూరగాయలు కొనేందుకు వెళ్లాడు. అప్పుడే ఆ లగేజ్లో ఉన్న బాంబ్ పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానిక షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హ
2024 లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు రచించిడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి హాజరయ్యారు. సమావేశం నుంచి బయటకు రాగానే అళగిరి కారును అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే గొడవ ఏర్ప�
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్వహిస్తున్న ఒక ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే వీరిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్, ఆయన సతీమణి ప్రయాణిస్తున్న కారు రాజస్థాన్లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గోవింద్ సింగ్ సతీమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.