Home » Instagram post
ఫేమస్ అయ్యేందుకే సొంత అక్కను చంపిండు..! హత్యకు ముందు ఇన్స్టాలో రీల్.. కొత్తూరు హత్య ఘటనలో సంచలన విషయాలు..
కుక్క విశ్వాసం కల జంతువు. తన యజమానికి నమ్మిన బంటులా ఉంటుంది. ఓ అమేజింగ్ డాగ్ గురించి చెప్పాలి. తన యజమాని కొడుక్కి ప్రాణాపాయస్థితి వస్తే ఎలా కాపాడిందో తెలిస్తే దాన్ని మెచ్చుకోకుండా ఉండరు.
ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.
ఐపీఎల్ టోర్నీలో డేవిడ్ వార్నర్ కు అవమానం జరిగిందని, అలా చేయడం వెనుక ఏదో కారణాలు ఉన్నాయంటున్నారు ప్రముఖులు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే.
రోడ్డుపై యువకులు ఘర్షణ పడటం సర్వసాధారణం. యువకుల మధ్య ఎదో ఓ విషయంలో గొడవ జరిగి అది ఘర్షణగా మారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఇదే తరహాలో ముగ్గురు యువతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..ఆటలోనే కాకుండా..సంపాదనలో అదరగొట్టేస్తున్నారు. వ్యాపార ప్రచారం కోసం పలు కంపెనీలకు బ్రాడ్ అంబాసిడర్ గా, వ్యాపార ప్రకటనల్లో ఇతను కనిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఏదైనా వ్యాపార ప్రచా�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండగా.. గత ఐపీఎల్లతో పోలిస్తే మెరుగ్గా టైటిల్ రేసులో పోటీ పడుతున్నాడు. క్రికెట్లో రికార్డులు క్రియేట్ చెయ్యడంలో ముందు వరుసలో ఉండ�
this week menu in Samantha’s house: లాక్డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని ప్రముఖ కథానాయిక సమంత అక్కినేని బాగా వినియోగించుకుంటోంది. యోగా, ధ్యానం చేస్తూ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టింది. అలాగే తన ఇంటిపై వ్యవసాయం కూడా చేస్తోంది. తనకు కావాల్సిన ఆహారాన్ని తనే స్
అనసూయ భరద్వాజ్.. బుల్లితెర మీద హాట్ యాంకర్గా అలరిస్తూ.. వెండితెర మీద ఇంపార్టెంట్ క్యారెక్టర్లతో ఆకట్టుకుంటోంది. లాక్డౌన్ టైంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన అనసూన తన అప్డేట్స్ అన్నిటిని షేర్ చేస్తూ ప్రేక్షకులకు టచ్లో ఉంది. తాజాగా అన