Home » Inter Results
ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫైనల్ ఇయర్ మార్కుల అసైన్ మెంట్ ఖరారు చేసింది. టెన్త్లో టాప్ 3 సబ్జెక్టులకు వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం మార్కులు ఇవ్వనుంది. అలాగే… ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సబ్జెక్టు వైజ్ మార్కులకు 70 శాతం మార్కులు ఇవ్వాలని ప్రభ�
ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మొదటి సంవత్సరం రిజల్ట్స్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయ్యారని మంత్రి వెల్లడించారు.
త్వరలో ఇంటర్ ఫలితాలు
కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు రద్దు కావడంతో పాటు విద్యార్థులు పై క్లాసులకు ప్రమోట్ అయిపోతున్నారు. పదోతరగతి పరీక్షలు లేకుండానే పాస్ అయినట్లుగా కన్ఫామ్ చేసిన తెలంగాణ విద్యాశాఖ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ �
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్ష సమాధాన పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, సమాధాన పత్రాల స్కానింగ్ కాపీలు పొందేందుకు ఆన్లైన్ దరఖాస్తు గడువును జూన్ నెల 30 వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఈ మేరకు బుధవ
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్ ఫలితాల్ల�
ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఫెయిలైన విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామని ఇంటర్ బో�
గ్లోబరీనా సంస్థకు పని అప్పగించడమే లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు కారణమని తేలింది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం కాదని, ఫెయిల్�
ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019) మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబ�