Home » Inter Results
అమరావతి : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ�
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఉచితంగానే రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేస్తామని గురువారం (ఏప్రిల్ 25,2019) ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్�
ఇంటర్ బోర్డు ప్రక్షాళన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన, ధర్�
ఇంటర్ ఫలితాల్లో అవకతవకల ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫలితాలు వెలువడకముందు నుంచే పథకం ప్రకారం కొన్ని పార్టీలు అపోహలు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకుంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ సభ్యులు విచారించనున్నారు. బిట్స్ ఫిలానీ ప్రొ.వాసన్
నల్గొండ : ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అపోహలను నమ్మొద్దని విద్యార్థులను మంత్రి కోరారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయన�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులపై ప్రభుత్వం స్పందించింది. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని
‘ఇంటర్ పరీక్షల నిర్వాహణ..మూల్యాంకనం..ఫలితాల ప్రకటనలో పారదర్శకత..బాధ్యతతో..తప్పులు లేకుండా చేపట్టాం..విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్సైట్ను లే