Home » Inter student
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.
కరీంనగర్ నడిబొడ్డున జరిగిన ఇంటర్ విద్యార్థిని రాధిక మర్డర్ మిస్టరీగా మారింది. రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంటర్ విద్యార్థిని రాధికను దారుణంగా చంపేశాడు ఓ ప్రేమోన్మాది. ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న మంత్రి గంగుల ఘటనాప్రద
కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని రాధికగా గుర్తించారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) సాయంత్రం రాధిక
ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా
కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో విషాదం నెలకొంది. ఆలమూరులోని అత్తాడి వంకలో పడి ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడ్ని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటున్నారు. దీంతో వెంటనే స్పందించిన
తెలంగాణ ఇంటర్ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. మరో విద్యార్థిని చనిపోయింది. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన
హైదరాబాద్ : నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సొహైల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి గన్ తో కాల్చుకుని చనిపోయాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిట�
తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం (ఏప్రిల్ 27,2019) ఉదయం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రోనుపల్లిలో ఈ ఘటన జరిగింది. బైపిసి
ఇంటర్ పరిక్ష ఫలితాల విషయంలో, మార్కుల జాబితాలో అవకతవకలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న క్రమంలో మరో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం వరంగల్ జిల్లాలో ఆందోళనలకు దారితీసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామా