Home » Intercropping
Cashew Plantation : జీడిమామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, జేకే పాడులో ఉంది. ఇక్కడ అన్న జీడి, మామిడితోటలే సాగవుతుంటాయి.
బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రిం 20 మి.లీ. మలాథియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి.
ప్రతీ ఏడాది జీడిపంట ద్వారానే ఇక్కడ గిరిజనులు అధికాదాయం పొందుతున్నారు. అయితే, వేసవిలో మాత్రమే ఈ పంట చేతికొస్తుంది. మిగిలిన సమయంలో జీడి తోటల్లో తుప్పలు, డొంకలు, కలుపుమొక్కలు ఏపుగా పెరిగిపోయి, నిర్వహణ లేకుండా పోతుంటాయి.
కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా ఇప్పుడు వక్కసాగును రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు.
ద్వారకాతిరుమల మండలం, గుంగొలను గుంట గ్రామ రైతు అంజనేయ దుర్గాప్రసాద్ ,కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.
మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు ఒకే పంటపై ఆదారపడకుండా అంతర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ, తక్కువలను గమనించాలి.
ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు. మిగితా విస్తీర్ణంలో బెండను సాగుచేస్తూ.. ఒక పంట తరువాత ఒక పం�
ప్రధాన పంటలు సాగు చేస్తూనే అంతర పంటలు సాగుచేయడం. కాలం కలిసి వస్తే రెండు పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ.. డ్రాగన్ ఫ్రూట్ లో అంతరపంటగా వక్కను సాగు చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు నవీన్ కుమార్
పప్పు ధాన్యాల సాగుతో భూసారాన్నియ మరింత పెంచుకోవచ్చు. అంతర పంటలతో ప్రధాన పంటలను ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు. అంతర పంటలు సాగు విధానం ద్వారా నేలకోత తగ్గుతుంది.
తెలుగు రాష్ట్రాలు అంతర పంటలు సాగుచేసుకునేందుకు అనుకూలమనే చెప్పాలి. సాలీన 650 నుండి 750 మి.లీ వర్షపాతం పడే ప్రాంతాల్లో భూమిలోపలి పొరల్లో తేమ నిల్వచేసుకునే శక్తి 100మి.మీ కన్నా ఎక్క