Home » international
అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర 2,987 డాలర్ల కు చేరింది. దీంతో దేశీయ బలియన్ విపణిలో..
బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించింది.
ఈ వ్యాక్సిన్లపై ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు కూడా గట్టి నమ్మకాన్ని కలిగిస్తున్నాయని చెబుతున్నారు. 15ఏళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం 12-18 నెలల్లోనే సాధించి కరోనా వ్యాక్సిన్ ను విజయవంతంగా రూపొందించగలగడమే ఈ నమ్మకానికి కారణమని అంటున్నారు.
చింగ్ మింగ్ ఫెస్టివల్ అనేది చైనీస్ కుటుంబాలు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వాటిని శుభ్రపరిచి, కర్మకాండలను సమర్పించే ఫెస్టివల్ జరుపుకుంటారు. కానీ ఆ ఉద్యోగిని ఆశ్చర్యపరిచే విధంగా సెలవు రోజులకు ముందు అతని పూర్వీకుల సమాధుల ఫొటోలను పంపమన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ షాహిద్ కరీం (Justice Shahid Karim) దేశ ద్రోహానికి సంబంధించిన పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124Aను హైకోర్టు కొట్�
ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖ ముస్తాబైంది.మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందీకరణ పనులు చేపట్టడంలో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి.
అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి మొత్తం 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృశ్యమయ్యారు.
హైదరాబాద్లో మరో ఇంటర్నేషనల్ టోర్నమెంట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన బహిరంగ సభలో ఖాన్ మాట్లాడుతూ.. తనను చంపేందుకు పాకిస్థాన్తోపాటు విదేశాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హత్యకు ఎవరు ప్లాన్ చేశారో తనకు...
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ 88, డీజిల్ 84 పైసలు పెరిగింది. గుంటూరులో పెట్రోల్ రూ.112.96, లీటర్ డీజిల్ 98.94కు చేరాయి.