-
Home » International cricket council
International cricket council
బంగ్లాదేశ్ జట్టుకు బిగ్షాక్ తప్పదా.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్..? స్కాట్లాండ్కే అవకాశం ఎందుకు?
T20 World Cup : వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవటం దాదాపు ఖాయమైంది.
అయ్యో ఎంత పనాయె.. ఒలింపిక్స్లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ లేనట్లే..! ఐసీసీనే కారణమా!
క్రికెట్లో భారత్, పాక్ మ్యాచ్కు (IND vs PAK) ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఐసీసీ కొత్త ఛైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నిక
ఈ ఏడాది డిసెంబర్ 1న జైషా బాధ్యతలు స్వీకరిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
క్రికెట్లో పలు నిబంధనలను సవరించిన ఐసీసీ.. పండగ చేసుకుంటున్న బ్యాటర్లు.. ఫీల్డింగ్ టీమ్కు కష్టకాలమే..!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పలు నిబంధనలను సవరించింది.
ఐసీసీ కొత్త రూల్.. వన్డే, టీ20ల్లో బౌలర్లు ఇలా చేస్తే.. 5 పరుగుల పెనాల్టీ..!
ICC Stop Clock : ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. పురుషుల వన్డే, టీ20ల్లో బౌలింగ్ చేసే జట్లు తర్వాతి ఓవర్లో బౌలింగ్ చేయడానికి 60 సెకన్ల పరిమితిని మించితే ఐదు పరుగుల పెనాల్టీ విధించనుంది.
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ వచ్చేసింది.. మీరూ చూసేయండి..
వన్డే ప్రపంచ కప్ 2023 కోసం ఐసీసీ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో సాంగ్ను విడుదల చేసింది. ’దిల్ జషన్ బోలే’ అంటూ సాగే ఈపాటలో బాలీవుడ్ హీరోలు రణ్వీర్ సింగ్తో పాటు చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు.
WTC Final 2023: ఓటమి అంచుల్లో టీమిండియా.. విజయం సాధించాలంటే 121ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాల్సిందేనా..
ఓవల్ మైదానంలో 104 టెస్టుల్లో 26 సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నాలుగో ఇన్నింగ్స్లో భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా డబ్ల్యూటీసీ ట్రోపీని సాధించడం కష్టమైన పనే.
WTC Final 2023: భారత్ – ఆస్ట్రేలియా ఫైనల్ పోరుకు రెండు పిచ్లు సిద్ధం, ఓవల్ మైదానంలో భారీ భద్రత.. ఎందుకో తెలుసా?
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఓవల్ మైదానంలో ఐసీసీ రెండు పిచ్లను సిద్ధం చేసింది. అంతేకాదు, మైదానం చుట్టూ, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Asia Cup Controversy: భారత్ ఆడనంటే ఐసీసీ ఏం చేస్తుంది..? బీసీసీఐపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్
త్వరలో పాకిస్థాన్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాకిస్థాన్కు వచ్చేలా ఐసీసీ చూడాలని పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్�
ICC Announced FTP : రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్లు
రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్లు పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాత