ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నిక

ఈ ఏడాది డిసెంబర్ 1న జైషా బాధ్యతలు స్వీకరిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నిక

అంతర్జాతీయ క్రికెట్ మండలి-ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 1న జైషా బాధ్యతలు స్వీకరిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.