Home » INTERNET
సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వాని పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ, కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లికి హాజరైన అతిథులు, సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా�
ఒక వ్యక్తి తనకిష్టమైన ఫుడ్ పేరును టాటూగా వేయించుకున్నాడు. ఒక యువకుడు తనకిష్టమైన రాజ్మా చావల్ పేరును మోచేతి పైభాగంలో, వెనుకవైపు టాటూగా వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ట్వీట్ చేసింది. అతడి పేరు, వివరాల్ని
జియో బ్రాడ్బాండ్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడంతో యూజర్లు ఇంటర్నెట్ కనెక్ట్ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై స్పందించిన కంపెనీ సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
‘కర్మ’ ఎవ్వరినీ వదిలిపెట్టదని చెప్పేందుకు మరో ఉదాహరణ ఈ వీడియో. తమ పక్కనే ఒక బైక్పై వెళ్తున్న యువకుడిని తన్నేందుకు, మరో బైక్పై వెళ్తున్న యువతి ప్రయత్నించింది. అయితే, ఆమె పట్టు కోల్పోయి కింద పడింది.
ఇది కచ్చితంగా వింతే! కాకపోతే.. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని తనే పత్రికా ప్రకటన ఇవ్వడం ఏంటి? దీన్ని ఆ పేపర్ వాళ్లు అలాగే ప్రచురించడం ఏంటి! దీనిపై నెటిజన్లు సరదగా స్పందిస్తున్నారు.
వేరే వాళ్ల కోసం తెచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. ఆ ఫుడ్ తెచ్చిన డెలివరీ పార్ట్నర్పై బూటుతో దాడి చేసిందో యువతి. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాజస్థాన్లో సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. స్మార్ట్ ఫోన్లతో పాటు మూడున్నర ఏళ్లపాటు ఇంటర్నెట్ కూడా ఫ్రీగా ఇవ్వాలని యోచిస్తోంది.
ఈ ఫీచర్ వాడుకోవాలంటే ముందుగా క్రోమ్ బ్రౌజర్లో ఇంటర్నెట్ ఉన్నప్పుడే మెయిల్.గూగుల్.కామ్ (mail.google.com)ను బుక్ మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత జీ మెయిల్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్లోకి వెళ్తే ‘సీ ఆల్ సెట్టింగ్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
నేటి ఆధునిక యుగంలో కొద్ది నిమిషాలు ఇంటర్నెట్ లేకుంటే అతలాకుతలం అయిపోతాం. పొద్దున నిద్రలేచింది మొదలు పడుకొనే వరకు ఇంటర్నెట్ లేని మనిషి జీవితాన్ని ఊహించలేమటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రతీపని...
భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు...