-
Home » investigate
investigate
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి
బాలినేని అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించండి.. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, జనసేన నేత వినతి
వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దామచర్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లు కోరారు.
US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్గార్డ్ పరిశోధన
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్ గార్డ్ శోధిస్తోంది. శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో జలాంతర్గామి పేలి ఐదుగురు వ్యక్తులు మరణించారు...
Karvy MD Parthasarathy : కార్వీ ఎండీ, సీఎఫ్ఓ ఈడీ కార్యాలయానికి తరలింపు
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రూ.2873.82 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు ఈ నగదు మొత్తం బదిలీ చేసినట్లు తేల్చింది.
Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు.
Anti COVID-19 Drugs : ఆ మందులు ఎక్కడివి.. సోనూసూద్కు నోటీసులు
కరోనా సమయంలో సెలెబ్రిటీలు, పొలిటీషియన్లు చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు.. ఆ మందులు వారికి ఎక్కడి ను�
girl kidnapped : హైదరాబాద్ లో యువతి కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.
రైతుల ఆందోళన వెనుక ఎవరున్నారు? మీడియా దర్యాప్తు చేయాలన్న కేంద్రమంత్రులు
Who’s behind farmers’ protest? Tomar, Goyal ask media to investigate వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల వెనక ఎవరున్నారో మీడియా కనిపెట్టాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మీడియాకు
వజ్రాలు దొరికేస్తున్నాయ్..!! వివరాలు తెలుసుకోమంటున్న గవర్నమెంట్
Diamond Rush: నాగాలాండ్లోని మాన్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. అత్యంత విలువైన రాయి దొరకడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని గురించి తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు అక్కడికి వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో గుమిగూడ�
శంషాబాద్లో మద్యం మత్తులో గన్తో యువకుడి హల్చల్
Shamshabad young man gun : హైదరాబాద్ శంషాబాద్లో ఎయిర్ పోర్ట్ కార్గో ఉద్యోగి సొహెయిల్ గన్తో హల్చల్ చేశాడు. నడుముకు గన్ తగిలించుకుని అటూ ఇటూ తిరగడంతో స్థానికులు భయాందోళన చెందారు. CISF సెక్యూరిటీ వింగ్లో పని చేస్తానని చెప్పిన ఆ యువకుడి ప్రవర్తనపై అనుమానమ�