Home » investigate
వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దామచర్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లు కోరారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్ గార్డ్ శోధిస్తోంది. శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో జలాంతర్గామి పేలి ఐదుగురు వ్యక్తులు మరణించారు...
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ రూ.2873.82 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు ఈ నగదు మొత్తం బదిలీ చేసినట్లు తేల్చింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు.
కరోనా సమయంలో సెలెబ్రిటీలు, పొలిటీషియన్లు చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు.. ఆ మందులు వారికి ఎక్కడి ను�
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.
Who’s behind farmers’ protest? Tomar, Goyal ask media to investigate వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల వెనక ఎవరున్నారో మీడియా కనిపెట్టాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని మీడియాకు
Diamond Rush: నాగాలాండ్లోని మాన్ జిల్లాలో జరిగిన ఘటన ఇది. అత్యంత విలువైన రాయి దొరకడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని గురించి తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టు పక్కల ప్రాంతాల వారు అక్కడికి వచ్చి తవ్వడం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో గుమిగూడ�
Shamshabad young man gun : హైదరాబాద్ శంషాబాద్లో ఎయిర్ పోర్ట్ కార్గో ఉద్యోగి సొహెయిల్ గన్తో హల్చల్ చేశాడు. నడుముకు గన్ తగిలించుకుని అటూ ఇటూ తిరగడంతో స్థానికులు భయాందోళన చెందారు. CISF సెక్యూరిటీ వింగ్లో పని చేస్తానని చెప్పిన ఆ యువకుడి ప్రవర్తనపై అనుమానమ�
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇళ్లపట్టాలు, మూడు రాజధానులపై స్టే విధించిన హైకోర్ట్.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎందుకు విచారణ జరుపకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో ముఖ్యుల ఫోన్�