-
Home » Investors
Investors
ట్రేడర్లకు బిగ్ షాక్.. క్లౌడ్ఫ్లేర్ మళ్లీ క్రాష్.. Groww, Zerodha ప్లాట్ఫారమ్స్ డౌన్.. గగ్గోలు పెడుతున్న జనం..!
Cloudflare Outage : జెరోధా, గ్రోలను ఉపయోగించే పెట్టుబడిదారులు భారీ అంతరాయాలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ రెండు ప్లాట్ఫారమ్లు వెబ్సైట్లు, మొబైల్ యాప్లు పనిచేయడం లేదని వాపోతున్నారు..
గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారా..? హడలెత్తిపోయే షాకింగ్ విషయాలు.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్
Digital Gold ఇటీవల కాలంలో అనేక ప్రైవేట్ కంపెనీలు మొబైల్ యాప్ లు, వెబ్ సైట్ల ద్వారా డిజిటల్ బంగారాన్ని అమ్మడం ప్రారంభించాయి. డిజిటల్ గోల్డ్ ..
బంగారం ధర దిగొస్తుందోచ్.. మూడ్రోజుల్లో భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏప్రిల్ నెలలో మరింత తగ్గబోతుందా..
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి శుభవార్త. గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది.
ఈ ఏడాది ఇప్పటివరకు పసిడి ధరలు ఎంతగా పెరిగాయో తెలుసా? అయినా భారీగా ఎందుకు కొంటున్నారంటే?
కొన్ని దశాబ్దాల కిందట బంగారం ధర తక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం దాని విలువ చాలా పెరిగింది.
బైజూస్ ఉవ్వెత్తున ఎగిసి.. ఇంతలా ఎందుకు పడిపోయింది? నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి?
బైజూస్ నుంచి పాఠాలే కాదు.. గుణపాఠాలూ నేర్చుకోవచ్చు..
PM Modi meets investors: న్యూయార్క్లో పెట్టుబడిదారులతో ప్రధాని మోదీ భేటి
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు.అమెరికా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమై భార�
Adani Enterprises Key Decision : అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. ఎఫ్ పీవో ఆఫర్ రద్దు.. రూ.20వేల కోట్లు తిరిగి పెట్టుబడిదారులకు చెల్లింపు
అదానీ ఎంటర్ ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్ పీవో)ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదానీ ఎ�
Yogi Adityanath: గూండాలు మీపై దాడిచేయరు.. బాలీవుడ్ ప్రముఖులతో యోగీ ఆదిత్యానాథ్
వచ్చే నెలలో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఫిబ్రవరి 10-12 మధ్య జరగను్న ఈ సమ్మిట్ నిమిత్తం దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబైకి రెండు రోజుల పర్యటనకు యోగి వచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడ
Stock Markets : స్టాక్మార్కెట్లు భారీగా పతనం..ఇన్వెస్టర్లకు మరో బ్లాక్ మండే
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనా, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి బలహీనపడడం సెన్సెక్స్, నిఫ్టీ పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్ 52వేల734 పాయింట్ల కనిష్టస్థాయికి, నిఫ్టీ 15వేల749 పాయింట్లకు పడిపోయాయి.
Woman Cheating : చిట్టీల పేరుతో రూ.12 కోట్ల మోసం చేసిన మహిళ
హైదరాబాద్ వనస్ధలిపురంలో ఒక మహిళ చిట్టీల పేరుతో 12 కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.