Home » Investors
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి శుభవార్త. గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది.
కొన్ని దశాబ్దాల కిందట బంగారం ధర తక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం దాని విలువ చాలా పెరిగింది.
బైజూస్ నుంచి పాఠాలే కాదు.. గుణపాఠాలూ నేర్చుకోవచ్చు..
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు.అమెరికా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమై భార�
అదానీ ఎంటర్ ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్ పీవో)ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదానీ ఎ�
వచ్చే నెలలో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఫిబ్రవరి 10-12 మధ్య జరగను్న ఈ సమ్మిట్ నిమిత్తం దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముంబైకి రెండు రోజుల పర్యటనకు యోగి వచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడ
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనా, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి బలహీనపడడం సెన్సెక్స్, నిఫ్టీ పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్ 52వేల734 పాయింట్ల కనిష్టస్థాయికి, నిఫ్టీ 15వేల749 పాయింట్లకు పడిపోయాయి.
హైదరాబాద్ వనస్ధలిపురంలో ఒక మహిళ చిట్టీల పేరుతో 12 కోట్ల రూపాయల మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.
భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ఉన్న మక్కువ గురించి వేరే చెప్పక్కర్లేదు. సామాన్య మధ్యతరగతి జీవులు కూడా పండుగలకు పబ్బాలకు బంగారం కొంటూంటారు.
రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో