Home » IPL 2019
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ముంబై ఇండియన్స్తో మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను కలిశాడు. ఈ ఆనందంలో ట్విట్టర్ వేదికగా సచిన్తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఏప్రిల్ 18 గురువారం ఫిరోజ్ షా కోట్లా వేదికగ
చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి భయానికి గురైందని సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ అంటున్నాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ సన్రైజర్స్ హైదరాబాద్తో 6 వికెట్ల తేడాతో జరిగిన మ్యాచ్ వైఫల్యం గురించి చర్చించాడు. లీగ్ ఆరంభమైనప్పటి నుంచి చ
జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఫలితంగా హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్ల తేడాతో ఓడిపోయింది. 133 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ 16.5 ఓవర్లకే విజయాన్ని రాబట్టింది. కేవలం 4వికెట్లు నష్ట�
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు అన్ని దేశాలు దాదాపు జట్లు ప్రకటించేశాయి. ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 15న ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించడంతో ఐపీఎల్కు బ
పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాజస్థాన్ ను చిత్తు చేసి 12 పరుగుల తేడాతో విజయం సాధించారు. టాస్ ఓడినా పంజాబ్ ప్లేయర్లు భేష్ అనిపించే ప్రదర్శన చేసి కట్టిపడేశారు. బౌ
టాస్ ఓడినా పంజాబ్ బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ లో సత్తా చాటారు. పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచి దూకుడు చూపించిన పంజాబ్ ఆటగాళ్లు.. రాజస్థాన్ కు 183 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపె�
ఐపీఎల్ 12లొ భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా రాజస్థాన్.. పంజాబ్ లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ అర్హత సాధించేందుకు రాజస్థాన్ తీవ్రంగా కష్టపడుతోంది. టాస్ అనంతరం మాట్లాడిన అశ్విన్.. టాస్ గెలి�
ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్ నుంచి అద్భుతాలు సృష్టించిన ముంబై ఇండియన్స్ బౌలర్ అల్జర్రీ జోసెఫ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
సీజన్ ఆరంభమైన 25 రోజులకు తొలి విజయం అందుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో మ్యాచ్ లోనూ అదే హవా కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి ముంబైకు 172 పరుగుల టార్గెట్ నిర్ద
ఐపీఎల్ 2019లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో 31వ మ్యాచ్ ఆడుతోన్న ఇరుజట్లలో.. తొలి విజయం అనంతరం బెంగళూరు వ�