Home » IPL 2019
టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రధాని చేయాలంటున్నారు నెటిజన్లు. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్లో కీలకమైన పరుగులు అందించడంతో పాటు 48 బంతుల్లో 84పరుగులు చేసి దాదాపు విజయానికి చే�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి భయమేసిందని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో భయంకరమైన ఇన్నింగ్స�
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చివరి బాల్ వదిలేస్తాడని ఊహించలేదని ఆర్సీబీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అంటున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ధోనీ చివరి బాల్కు పరుగులు చేయకపోవడంతో చెన్నై ఒక్క పరుగు తే�
ఐపీఎల్ అంటే రికార్డులు, అద్భుతాలు సర్వ సాధారణం. ఇక చెన్నై సూపర్ కింగ్స్కు అయితే చెప్పే పనేలేదు.
సన్రైజర్స్ హైదరాబాద్ పరుగుల యంత్రం.. జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సీజన్లోనూ 500పరుగులు బాదేశాడు. తాను ఆడిన ప్రతి సీజన్లో 500పరుగుల కంటే ఎక్కువ సాధించే వార్నర్ ఈ సారి కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఏప్రిల్ 21 ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన కోల్కతా మ్య�
ఉప్పల్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ మరో ఓటమికి దారితీసేలా కనిపిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టు సన్రైజర్స్ బౌలింగ్కు తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్కు 160పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. వరుస విరామ�
ఉప్పల్ వేదికగా జరుగుతోన్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ పోరు రసవత్తరంగా సాగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్కతా హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2019వ సీజన్లో 38వ మ్యాచ్కు పాల్గొంటున్న ఇరు జట్లు గత మ్యాచ్లో ఓ
సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చితక్కొట్టింది. చివరి బాల్ వరకూ సాగిన ఉత్కంఠపోరులో శ్రేయాస్ అయ్యర్ కీలకంగా వ్యవహరించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఢిల్లీ.. పంజాబ్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. సీజన్ ఆరంభం నుంచి కీపింగ్లోనే కాదు.. హిట్టింగ్లోనూ అద్భుతంగా ఆడాడు. సన్రైజర్స్ అభిమానులకు జానీ బెయిర్స్టో, డేవిడ్ వార్నర్లు క్రీజులో ఉంటే చాలు మ్యాచ్ గెలుస్తామనేంత నమ్మకం వచ్చేసిం�
రాజస్థాన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబైను రాజస్థాన్ ఘోరంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ముంబైపై ఒత్తిడి పెంచి స్కోరు బోర్డుకు కళ్లెం వేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు నష్టపోయి 161పరుగులు చేయగలిగింది. Also Read : BCCI విలక్షణ తీర్