Home » IPL 2019
చేధనలో విఫలమైన చెన్నై.. ముంబై చేతిలో సొంతగడ్డపై చిత్తుగా ఓడింది. 156 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నైను కట్టడి చేసిన ముంబై 46 పరుగుల తేడాతో గెలిచింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 10 వికెట్లు కోల్పోయి 109పరుగులు మాత్రమే చేయగలిగింది. టీంలో
సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్కు ముంబై ఇండియన్స్ నామమాత్రపు టార్గెట్నే ఇచ్చింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు నష్టపోయి 155 పరుగులు బాదింది. ఓపెనర్గా దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (67; 48బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సులు)తో హై స్కోరర్గా న�
ఐపీఎల్ 2019లో భాగంగా ధోనీ సేన.. రోహిత్ జట్ల మధ్య చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. లీగ్లో జరుగుతోన్న 44వ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ధోనీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడంతో రైనా కెప్టెన్సీ వహించనున్నాడు. ఈ సీజన్ల�
ఐపీఎల్ 2019 దాదాపు ప్లేఆఫ్ దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. టోర్నీలో ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మినహాయించి అన్ని 11 మ్యాచ్లు ఆడేశాయి. గత సీజన్లో ఫైనల్ వరకూ వెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది తడబడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ప్లే�
ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్లు కెప్టెన్స
కోల్కతా బ్యాట్స్మెన్ను రాజస్థాన్ తీవ్రంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ఒత్తిడి తీసుకురావడంతో రాజస్థాన్కు 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పేలవ ఆరంభమే ఇన్నింగ్స్ తక్కువ స్కోరు చేయడానికి ప్రధాన కారణం. వరుస వికెట్లు పడిపోతున
ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్తాన్.. కోల్కతాలు మరోసారి తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న సీజన్లోని 43 మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్: Chris Lynn, Sunil Narine, Shubman Gill, Nitish Rana, Dinesh Karthik(w/c), Rinku Singh, Andre Russell, Carlos Brathwaite, Piyush Chawla, Y
ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు
వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప�
ఐపీఎల్ సీజన్ 2019 ఆరంభం నుంచి అంపైర్లు ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మ్యాచ్ బాల్ను సరిగా అంచనా వేయలేని అంపైర్లు నో బాల్ అంటూ పలు మార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. ఈ కారణంతో మహేంద్రసింగ్ ధోనీ కూడా స్టేడియంలో నోరు పారేసుకున్నాడు.