Home » IPL 2019
కోహ్లీని దురదృష్టం వెన్నాడుతుందని చెప్పడానికి టాస్ రిజల్ట్లే నిదర్శనం. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి ఆడిన 12 మ్యాచ్లలో 9 టాస్లు ఓడిపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్ని మ్యాచ్లు ఆడింది. ఆదివారం జరిగిన మ్యాచ్కు ముం�
కోల్కతా నైట్ రైడర్స్ ప్రదర్శన అద్భుతం. ప్లే ఆఫ్ రేసులో నిలవాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్ను ఊచకోత కోశారు. ఐపీఎల్ లీగ్ ఆరంభం నుంచి ఏప్రిల్ 29 ఆదివారం నాటికి ముగిసిన మ్యాచ్తో కోల్కతా 100 విజయాలు పూర్తి చేసుకుంది. వందో విజయం పొందిన మ్యాచ్లో మ
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఏప్రిల్ 28న జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఇరగదీశాడు. ప్రతి బాల్ను బౌండరీకి పంపించాలనే ఆడాడు. తన అద్భ�
సొంతగడ్డపై ఢిల్లీ సత్తా చాటింది. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు జట్టును 16 పరుగుల తేడాతో ఓడించింది. హిట్టర్లను తెలివిగా అవుట్ చేసిన ఢిల్లీ ఆ తర్వాత దిగిన బ్యాట్స్మెన్ను లాంచనంగా పెవిలియన్కు పంపేసింది. ఫీల్డింగ్లో వ
సొంతగడ్డపై ఢిల్లీ బ్యాట్స్మెన్ విజృంభించారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ ఆఖరి ఓవర్లలో పరుగుల వరద కురిపించారు. ఈ క్రమంలో 5 వికెట్లు నష్టపోయి బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఏ అంచనాలు లేని రూథర్ఫర్డ్(28; 13బంతుల్లో 1ఫోర్, 3సిక్సులు)�
ప్రస్తుత సీజన్లోనూ ప్లే ఆఫ్ రేసుకు అన్ని జట్ల కంటే ముందుగా బెర్త్ ఖాయం చేసుకుని రికార్డు సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. జైపూర్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్క�
వరుస వైఫల్యాలను ఎదుర్కొని హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ సొంతగడ్డపైనే ఓడించాలని భారీ ప్రయత్నాలు చేస్తుంది. అదే స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్లు గెలిచ�
ఐపీఎల్ 2019లో దాదాపు లీగ్ మ్యాచ్లు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతి జట్టు ఫలితాలు నువ్వానేనా అన్నట్లు తయారవడంతో రాజస్థాన్ వేదికగా రాజస్థాన్ రాయల్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్�
ప్రపంచంలోని అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. దాదాపు లీగ్ దశ మ్యాచ్లు పూర్తి చేసేసుకుంది. ఒక్క సన్రైజర్స్ హైదరాబాద్ను మినహాయిస్తే మిగిలిన జట్లన్నీ 11మ్యాచ్లు పూర్తి చేసేసుకున్నాయి. ఇక ప్లే ఆఫ్కు సిద్ధమవుతోన్న తరు�
అంతకుముందే చెప్పినట్లు రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలకు వైరస్తో కూడిన జ్వరం రావడం ఇందుకు ప్రధాన కారణం.