Home » IPL 2019
వరల్డ్ కప్ సంరంభానికి సిద్ధమయ్యే క్రమంలో విదేశీ ప్లేయర్లు ఐపీఎల్కు దూరమవుతున్నారు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ జరిగిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫేసర్ కగిసో రబాడ స్వదేశానికి తిరుగుప్రయాణమైయ్యాడు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం దక్�
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న మ్యాచ్లో అవతలి జట్టు బ్యాట్స్మన్ అవుట్ అని అంపైర్ వేలెత్తడం చాలు.. ఇమ్రాన్ తాహిర్ సంబరాలకు అవధులు ఉండవు. మైదానం ఒక చివరి నుంచి మొదలుపెట్టి మరో వైపుకు పరుగెడుతూనే ఉంటాడు. కొన్ని సార్లు చాతిపై గుద్దుకుంటూ సింహం
ఓవర్ల మధ్యలో బ్రేక్ రావడంతో కీపింగ్ స్థానంలో ఉన్న పంత్.. బ్యాటింగ్కు వస్తున్న రైనాను ఆపేశాడు. ఈలోపు టీవీ కెమెరాలు ఆన్ అవడంతో దారికి అడ్డుగా నిల్చొని అటుఇటూ కదలనీకుండా చేసి....
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుందంటే ధోనీ ఉండాల్సిందే. మహీ దూరంగా ఉంటే ఓటమితప్పని పరిస్థితి. ఐపీఎల్ 2019లీగ్లో ఈ సీన్ 2సార్లు రిపీట్ అయి విషయాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో.. ముంబై ఇండియన్స్తో ఆడిన మ్యాచ్లో ధోనీ లేకపోవడంతో జట్�
కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కెప్టెన్గా రెండో సంవత్సరం కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ మొత్తానికి తానే అత్యుత్తమ స్పిన్నర్ను అని చెప్పుకుంటున్నాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి 111వన్డేలు, 65టెస్టులు ఆడిన అశ్విన్ భారత్ తరపున జూన్ 20
ప్రపంచ దేశాల్లోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ సంవత్సరం లీగ్ దశను దాటిపోయింది. ఇంకొద్ది రోజుల్లోనే ప్లే ఆఫ్లకు అడుగుపెడుతున్న ఐపీఎల్ మీద బీసీసీఐ భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ ప్లేఆఫ్ల కోసం స్టేడియంకు వచ్�
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో అత్యధికంగా రూ.8.40కోట్లు పలికిన చక్రవర్తి.. కొండంత ఆశలతో ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. మార్చిలో కోల్కతా నైట్ �
చెన్నై సొంతగడ్డపై ఢిల్లీ బౌలర్లపై సత్తా చాటింది. ఈ క్రమంలో ఢిల్లీకి 180పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా ఆచితూచి ఆడి వికెట్లు కాపాడుకుంది. క్రమంగా ఊపందుకుని బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించింది. తొ�
ఐపీఎల్ 2019లో ప్లే ఆఫ్ రేసు ఆధిపత్యం కోసం చెన్నై.. ఢిల్లీలు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్వామి స్డేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. Also Read : భవిష్యత్ టీమిండియా కోచ్గా రిక్కీ పాంటింగ్: గంగూలీ టాస�
మరో వారం రోజుల్లో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. ఇప్పటికే ఆడిన 12మ్యాచ్లలో విజయం సాధించిన ఢిల్లీ, చెన్నైలు టాప్ 1, 2స్థానాల్లో కొనసాగుతున్నాయి.